NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం.. కొత్త మార్గంలో విమానాలు!
    తదుపరి వార్తా కథనం
    Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం.. కొత్త మార్గంలో విమానాలు!
    ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం.. కొత్త మార్గంలో విమానాలు!

    Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం.. కొత్త మార్గంలో విమానాలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 01, 2024
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 'ఏఐఎక్స్ కనెక్ట్' విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యింది.

    ఈ సమాచారాన్ని పౌర విమానయాన నియంత్రణ సంస్థ 'డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్' (డీజీసీఏ) మంగళవారం ధ్రువీకరించింది.

    అక్టోబర్ 1 నుంచి ఏఐఎక్స్ కనెక్ట్‌ కింద నమోదైన విమానాలు అన్ని 'ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్' పేరిట నడుస్తాయని డీజీసీఏ స్పష్టం చేసింది.

    ఇప్పటికే ఎయిరిండియా-విస్తారా విలీన ప్రక్రియ కొనసాగుతోందని డీజీసీఏ తెలిపింది.

    టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్ నాలుగు విమాన సంస్థలున్నాయి.

    టాటా గ్రూప్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌ను, ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని నిర్ణయించింది.

    Details

    ఎయిర్ ఇండియా

    ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ రోజుకు సుమారు 400 విమాన సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ విలీనం ద్వారా సుమారు 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

    ఎయిరిండియాలో విస్తారా విలీన ప్రక్రియ నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఈ విలీనం దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణ డిమాండ్‌ను కొంత మేర క్రమబద్ధం చేయగలదు.

    నవంబర్ 12 లోపు విస్తారా ఎయిరిండియాలో విలీనమవ్వడం ఖాయమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.

    2022లో టాటా గ్రూప్ ఎయిరిండియాను స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎయిరిండియా ఛైర్మన్ తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా
    వ్యాపారం

    తాజా

    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ

    ఎయిర్ ఇండియా

    విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు  విమానం
    మార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్  తాజా వార్తలు
    ఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్; చాట్‌జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి  టాటా
    నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లో కొత్త రూల్స్ ఫోన్

    వ్యాపారం

    Rapido: రాపిడో యునికార్న్‌గా మారింది.. కొత్త రౌండ్‌లో ₹1000 కోట్ల నిధులను సమీకరించింది బిజినెస్
    అమెజాన్ సైట్‌లో 4లక్షలకు పైగా నకలీ ఉత్పత్తులకు రీకాల్ అమెజాన్‌
    Delta CEO: నష్టాలు రావడంతో మైక్రోస్టాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్‌పై దావా వేస్తాం : డెల్లా సీఈఓ మైక్రోసాఫ్ట్
    పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్ పన్ను
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025