NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Nita Ambani:'విక్షిత్ భారత్' కోసం నీతా అంబానీ బ్లూప్రింట్.. రిలయన్స్ ఫౌండేషన్ నుండి 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం
    తదుపరి వార్తా కథనం
    Nita Ambani:'విక్షిత్ భారత్' కోసం నీతా అంబానీ బ్లూప్రింట్.. రిలయన్స్ ఫౌండేషన్ నుండి 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం
    విక్షిత్ భారత్' కోసం నీతా అంబానీ బ్లూప్రింట్.

    Nita Ambani:'విక్షిత్ భారత్' కోసం నీతా అంబానీ బ్లూప్రింట్.. రిలయన్స్ ఫౌండేషన్ నుండి 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 29, 2024
    05:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ ప్రసంగం తరువాత, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన సందేశాన్ని అందించారు.

    ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం భారత్ అని, ఈ యువ శక్తి దేశాన్ని వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆమె అన్నారు.

    ఈ యువతకు సాధికారత కల్పించడమే దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. చరిత్రను గౌరవిస్తూ, వర్తమానాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్తును తీర్చిదిద్దడం ద్వారా అభివృద్ధి చెందిన భారత్ కల నెరవేరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం

    విద్యార్థులకు సహాయం చేయడం కోసం రిలయన్స్ ఫౌండేషన్ కీలకంగా పనిచేస్తోందని నీతా అంబానీ తెలిపారు.

    దేశంలోని సుమారు 25 కోట్ల పాఠశాల పిల్లలకు సహాయపడతామని ఆమె ప్రకటించారు. గత ఏడాది ప్రారంభమైన స్వదేశ్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ఇది భారత సంస్కృతి, మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహకానికి కీలకమైనదని తెలిపారు.

    అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసే దిశలో స్వదేశ్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిలయెన్స్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    రిలయెన్స్

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు జియో
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025