NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు
    తదుపరి వార్తా కథనం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు
    4.99 శాతం పెరిగిన అదానీ విల్మార్ షేర్లు

    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 09, 2023
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిమాచల్ ప్రదేశ్‌లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.

    హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వానూలో ఉన్న అదానీ విల్మార్ డిపో వేర్‌హౌస్‌లో ఒకదానిని నిన్న సాయంత్రం GST అధికారులు సందర్శించారు. కంపెనీ కార్యకలాపాలు, లావాదేవీలలో అధికారులు ఎటువంటి అవకతవకలను కనుగొనలేదని అదానీ విల్మార్ ప్రతినిధి తెలిపారు.

    రూల్ 86B కింద GST చట్టం ప్రకారం, నగదు రూపంలో GST చెల్లింపులకు సంబంధించిన పన్ను బాధ్యతను నగదు రూపంలో చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నామని ఆయన అన్నారు.

    అదానీ

    4.99 శాతం పెరిగిన అదానీ విల్మార్ షేర్లు

    అదానీ విల్మార్ అదానీ గ్రూప్ తో సింగపూర్ సంస్థ విల్మార్ ల జాయింట్ వెంచర్ . హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం ఏడు అదానీ గ్రూప్ కంపెనీలు పనిచేస్తున్నాయి. కిరాణా వస్తువులను కూడా ఇవి సరఫరా చేస్తున్నాయి.

    నేటి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి అదానీ విల్మార్ షేర్లు 4.99 శాతం పెరిగాయి, అయితే ఇతర అదానీ గ్రూప్ షేర్లు మాత్రం ఒత్తిడిలో ఉన్నాయి.

    సమూహం స్టాక్ మానిప్యులేషన్ మరియు అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని ఆరోపించిన నివేదిక, షేర్ల ధరలలో పదునైన పతనాన్ని ప్రేరేపించడమే కాకుండా, గ్రూప్‌కు కొన్ని దీర్ఘకాలిక అడ్డంకులను కూడా సృష్టించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్
    ఆదాయం
    ప్రకటన
    సంస్థ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశం
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి గౌతమ్ అదానీ
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ గౌతమ్ అదానీ
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ

    ఆదాయం

    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్
    సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్ గూగుల్
    415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు ఫైనాన్స్

    ప్రకటన

    బగ్ సమస్యలకు సరికొత్త పరిష్కారాలతో ఆపిల్ iOS 16.3 అప్డేట్ విడుదల ఆపిల్
    10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) కార్
    గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్ గూగుల్

    సంస్థ

    గూగుల్ లో ఈ విషయాలు సెర్చ్ చేస్తే మీ పని అంతే! గూగుల్
    కాబోయే తండ్రులకు కూడా 12 వారాల సెలవు ప్రవేశపెట్టిన ఫైజర్ ఇండియా భారతదేశం
    భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ ఆపిల్
    ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం ఆపిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025