NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Gold loans: ఆర్‌బీఐ కొత్త నిర్ణయం.. త్వరలో ఈఎంఐ పద్ధతిలో బంగారు రుణాలు
    తదుపరి వార్తా కథనం
    Gold loans: ఆర్‌బీఐ కొత్త నిర్ణయం.. త్వరలో ఈఎంఐ పద్ధతిలో బంగారు రుణాలు
    ఆర్‌బీఐ కొత్త నిర్ణయం.. త్వరలో ఈఎంఐ పద్ధతిలో బంగారు రుణాలు

    Gold loans: ఆర్‌బీఐ కొత్త నిర్ణయం.. త్వరలో ఈఎంఐ పద్ధతిలో బంగారు రుణాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 19, 2024
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం ఒక సాధారణ ప్రక్రియగా మారింది.

    అయితే ప్రస్తుతం ఈ రుణాలు బుల్లెట్‌ రీపేమెంట్‌ పద్ధతిలో ఉంటాయి. అంటే రుణ గ్రహీతకు ఒకేసారి మొత్తం రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

    ఇది కొంతమంది రుణగ్రహీతలకు ఆర్థికంగా భారంగా మారనుంది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ బి ఐ) త్వరలో ఈ రుణాలను ఈఎంఐ పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించాలని భావిస్తోంది.

    బంగారం విలువ నిర్ధారణలో లోపాలు, వేలం పారదర్శకతలో చిక్కులు, వడ్డీ కింద కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించి దీర్ఘకాలికంగా రుణాలను కొనసాగించే పద్ధతులపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.

    Details

    రూ. 1.4 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలు మంజూరు

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు సుమారు రూ. 1.4 లక్షల కోట్ల విలువైన బంగారం రుణాలను మంజూరు చేసినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

    గతేడాది ఇదే సమయంలో ఉన్న రుణాలతో పోలిస్తే, ఇది 14.6% పెరుగుదలను చూపుతుంది. బంగారం ధరల పెరుగుదల ఈ రుణాల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    ఈ సమయానికి ఆర్‌బీఐ ఈ పథకం ద్వారా రుణాల చెల్లింపు పద్ధతిని సౌలభ్యంగా మార్చాలని భావిస్తోంది.

    తద్వారా రుణ గ్రహీతలకు ఎలాంటి ఆర్థిక ఒత్తిడులూ లేకుండా తమ రుణాలను సమర్థంగా మలచుకునే అవకాశం లభిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    బంగారం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఆర్ బి ఐ

    RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి  7 శాతం.. ఆర్‌బీఐ అంచనా తాజా వార్తలు
    Payments Bank : పేమెంట్స్ బ్యాంకులతో కస్టమర్లకు ఇబ్బంది.. ఆర్బీఐకి భారీగా ఫిర్యాదులు  బిజినెస్
    RBI: ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి.. మార్చి 31పై ఆర్ బిఐ కీలక ఆదేశాలు   బిజినెస్
    RBI: రూ.2 వేల నోటు ఎక్స్ఛేంజ్,డిపాజిట్ పై ఆర్‌బీఐ కీలక ప్రకటన  బిజినెస్

    బంగారం

    బంగారంపై ఇజ్రాయెల్‌-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం దిగుమతి సుంకం
    Zakia Wardak-Resigned: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ దౌత్యవేత్త రాజీనామా ఆఫ్ఘనిస్తాన్
    Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర.. కిలో పై రూ.6.20 లక్షలు తగ్గింపు ధర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025