NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / RBI extends deadline: రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు
    తదుపరి వార్తా కథనం
    RBI extends deadline: రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు
    RBI GOOD NEWS : రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు

    RBI extends deadline: రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 30, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) గుడ్ న్యూస్ అందించింది. రూ. 2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, లేదా మార్పిడి చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో తీరిపోనుంది.

    ఈ మేరకు అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

    రూ.2000 పెద్ద నోటును ఉపసంహరిస్తున్నామని గత మేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

    ఇందుకుగానూ నోటు మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది.

    ఈ గడువు కాస్తా నేటితో ముగియనుండటంతో అక్టోబర్ 7 వరకు మరోసారి గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది.

    2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్, 2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు స్వయంగా మోదీ ప్రకటించారు.

    DETAILS

    మార్చ్ 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం

    ఈ మేరకు రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చింది. భారతీయ కరెన్సీలోకి ప్రవేశించిన రూ.2000 నోటు దాదాపు 7 ఏళ్ల కాలం పూర్తి చేసుకుంది.

    అవినీతి నిర్మూలన, నల్లధనం, నకిలీ కరెన్సీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన డీమానిటైజేషన్‌లో భాగంగానే రూ.2000నోటు విడుదలైంది.

    ఇటీవలే 2023 మార్చ్ 19న రూ.2 వేల నోటును ఉపసంహరిస్తూ ఆర్.బి.ఐ సంచలన ప్రకటన చేసింది.

    నోటు మార్పిడికి 4నెలల గడువును విధించింది.

    ఇంకా అనేక మంది నోటు మార్పిడి చేసుకోవాల్సి ఉన్న కారణంగా మరోసారి గడువును అక్టోబర్ 7వరకు పోడిగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    కరెన్సీ
    తాజా వార్తలు

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఫైనాన్స్
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ప్రకటన
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ప్రకటన
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం

    కరెన్సీ

    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ
    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన ఆర్ బి ఐ
    రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే ఆర్ బి ఐ

    తాజా వార్తలు

    రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే  ఆర్ బి ఐ
    అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర  పవన్ కళ్యాణ్
    భారత్‌లో గణనీయంగా పెరిగిన ఉద్యోగం చేసే మహిళలు.. కారణం భర్తలే అట భారతదేశం
    బలూచిస్థాన్ కార్యకర్త 'కరీమా బలోచ్' మరణంపై ట్రూడో మౌనం ఎందుకు?  కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025