NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం 
    తదుపరి వార్తా కథనం
    ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం 
    ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం

    ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం 

    వ్రాసిన వారు Stalin
    May 12, 2023
    06:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.7 శాతానికి పడిపోయింది. మార్చిలో 5.66 శాతం నమోదు కావడం గమనార్హం.

    అక్టోబర్ 2021 నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం ఇంత తక్కువ నమోదుకావడం ఇదే తొలిసారి.

    నవంబర్ 2021 నుంచి 5 శాతానికి దిగువకు పడిపోవడం కూడా ఇదే మొదటిసారి.

    నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం వినియోగదారుల ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి తగ్గింది.

    సీపీఐ

    ఇక వడ్డీ రేట్ల పెంపుదలకు ఆర్‌బీఐ విరామం ప్రకటించినట్లేనా?

    రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 2023లో 5.66 శాతం, ఫిబ్రవరి 2023లో 6.44 శాతంగా ఉంది. ఆహార ధరల తగ్గుదల కారణంగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది.

    ఆహార ధరల ద్రవ్యోల్బణం మార్చిలో 4.79 శాతం నుంచి ఏప్రిల్‌లో 3.84 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.68 శాతంగా ఉండగా, పట్టణ ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉందని ఎన్ఎస్ఓ పేర్కొంది.

    బ్యాక్-టు-బ్యాక్ వడ్డీ రెట్ల పెంపు తర్వాత చివరి పాలసీ సమీక్షలో కీలక రేట్లను మార్చకుండా స్థిరంగా ఉంచిన సెంట్రల్ బ్యాంక్‌కు ఈ పరిణామం ఉపశమనే అనే చెప్పాలి. దీంతో ఆర్‌బీఐ ఈ ఏడాది మిగిలిన రేట్ల పెంపుదలకు విరామం ఇచ్చే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    తాజా వార్తలు
    ధర
    ఆర్ బి ఐ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    భారతదేశం

    Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే వ్యాపారం
    ఏప్రిల్‌లో భారతదేశంలో కార్ల ధరలను పెంచిన కంపెనీలు ఆటో మొబైల్
    ఏప్రిల్ 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంటి ఇతర ఇంధన సమర్థవంతమైన కార్లు ఆటో మొబైల్

    తాజా వార్తలు

    తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి తెలంగాణ
    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి పాకిస్థాన్
    యూకే: ముగ్గురు వ్యక్తుల DNAతో శిశువు జననం బ్రిటన్
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ

    ధర

    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు టెక్నాలజీ
    బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఫైనాన్స్
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ప్రకటన
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది భారతదేశం
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025