NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / కోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    కోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం 
    కోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం

    కోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం 

    వ్రాసిన వారు Stalin
    Jun 06, 2023
    10:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా తాజాగా 3శాతం వాటాను విక్రయించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ తాజాగా వెల్లడించింది.

    వాటాను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.4,185 కోట్లను సమీకరించినట్లు పేర్కొంది.

    ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిన కోల్ ఇండియా తన వాటాను విక్రయించింది.

    3శాతం వాటాను విక్రయించడం ద్వారా కోల్ ఇండియాలో ప్రభుత్వ వాటా 63.13 శాతానికి తగ్గిందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో సీఐఎల్ తెలిపింది.

    కేంద్రం

    ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.51,000 కోట్లు

    కేంద్ర ప్రభుత్వం గత వారమే కోల్ ఇండియాలో మూడు శాతం వాటాను విక్రయించింది.

    ఇష్యూ రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారులతో ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పీఎస్‌యూ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.4,235 కోట్లను సమీకరించింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పూర్తి సంవత్సర లక్ష్యం రూ.51,000 కోట్లుగా నిర్ణయించబడింది.

    ఎల్‌ఐసీలో కూడా మరికొంత వాటాను విక్రయించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అది ఎంతశాతం అనేది తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభుత్వం
    బొగ్గు శాఖ మంత్రి
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    ప్రభుత్వం

    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం దిల్లీ
    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రకటన
    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం ప్రపంచం
    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రకటన

    బొగ్గు శాఖ మంత్రి

    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం విద్యుత్

    తాజా వార్తలు

    తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించే ఈ టూరిస్టు ప్రదేశాల గురించి తెలుసుకోండి తెలంగాణ
    ఈసారి మరింత ఆలస్యంగా తెలంగాణకు రుతుపవనాలు రాక  ఐఎండీ
    Happy Birthday Nikhil: నిఖిల్ కేరీర్‌లో గుర్తుండిపోయే టాప్ -5 పాత్రలు ఇవే  పుట్టినరోజు
    చెన్నై స్టోరీస్: షూటింగ్‌కు సమంత హాలీవుడ్ చిత్రం రెడీ  సమంత

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115 కరోనా కొత్త కేసులు
    సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ సుప్రీంకోర్టు
    బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025