NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Vistara : మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు
    తదుపరి వార్తా కథనం
    Vistara : మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు
    మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు

    Vistara : మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 31, 2024
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మనదేశంలో ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా' తన పదేళ్ల ప్రయాణానికి ముగింపు పలకనుంది.

    ఈ సంస్థ ఎయిరిండియాలో విలీనమయ్యేందుకు భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం వల్ల ఈ పరిణామం చోటుచేసుకుంది.

    టాటా గ్రూప్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్తంగా నడుపుతున్న విస్తారా, తన బ్రాండ్‌ కింద చివరి విమానాన్ని నవంబరు 11న నడపనుంది.

    ఆ తర్వాత, నవంబరు 12 నుంచి, ఈ సంస్థ విమానాలు ఎయిరిండియా బ్రాండ్‌ కింద మాత్రమే సేవలు అందించనుంది.

    ఈ మేరకు నవంబర్‌ 11 వరకు ప్రయాణించబోయే విమానాలకు విస్తారా వెబ్‌సైట్‌లో బుకింగ్‌లు కొనసాగుతాయి.

    Details

    ఎయిరిండియా నిర్వహణలోకి విస్తారా

    అయితే, నవంబరు 12న మొదలయ్యే ప్రయాణాల కోసం సెప్టెంబరు 3 నుంచి అన్ని బుకింగ్‌లు ఎయిరిండియా వెబ్‌సైట్‌కు మళ్లుతాయని విస్తారా పేర్కొంది.

    విలీనంతో, విస్తారా సిబ్బంది, విమానాలు ఎయిరిండియా నిర్వహణలోకి వెళ్లనున్నాయి.

    2025 ప్రారంభం వరకు ఎటువంటి మార్పులు ఉండవని, అదే షెడ్యూల్‌ కింద సేవలు కొనసాగుతాయని పేర్కొంది.

    ఈ విలీనంతో ఎయిరిండియా గ్రూప్‌ ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన గ్రూప్‌లలో ఒకటిగా మారనుంది, 23,000 మందికి పైగా ఉద్యోగులు ఇందులో ఉండనున్నారు.

    విలీన ప్రతిపాదనలో భాగంగా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిరిండియాలో రూ. 2,058.5 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టడానికి కేంద్రం ఇటీవల అనుమతినిచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విస్తారా
    వ్యాపారం

    తాజా

    Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి! పోస్టాఫీస్
    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్

    విస్తారా

    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ  ఎయిర్ ఇండియా
    దిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు  విమానం
    విస్తార విమానానికి  బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు  భారతదేశం

    వ్యాపారం

    Ikea: ప్రతి కార్మికుడు నిష్క్రమించినప్పుడు ikea .. సిబ్బందిని నిలుపుకోవడం ఎలా నేర్చుకుందంటే  బిజినెస్
    French AI startup Mistral:B ఫండింగ్ రౌండ్‌ను విజయవంతంగా ముగించిన మిస్ట్రల్ AI  బిజినెస్
    Zepto $3.5 బిలియన్ల విలువతో $650 మిలియన్లను సేకరించనుంది బిజినెస్
    M-cap: దేశంలోని టాప్ 5 అత్యంత విలువైన కంపెనీల మూల ధనం విలువ పెరుగుదల  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025