Page Loader
Guntur Kaaram: 'గుంటూరు కారం' క్రేజీ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందించే విషయం చెప్పిన నిర్మాత 
Guntur Kaaram: 'గుంటూరు కారం' క్రేజీ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందించే విషయం చెప్పిన నిర్మాత

Guntur Kaaram: 'గుంటూరు కారం' క్రేజీ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందించే విషయం చెప్పిన నిర్మాత 

వ్రాసిన వారు Stalin
Dec 31, 2023
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం 'గుంటూరు కారం (Guntur Kaaram)'. ఈ చిత్రం జనవరి 12, 2024న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా మరికొన్ని మూవీస్ కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. దీంతో గుంటూరు కారం సినిమాకు థియేటర్లు తగ్గుతున్నాయనే ప్రచారం జరిగింది. దీనిపై మహేష్ ఫ్యాన్స్ ఆందోళన మొదలైంది. అయితే 'గుంటూరు కారం' మూవీ థియేటర్లపై నిర్మాత నిర్మాత నాగ వంశీ స్పందించారు. మూవీని రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయితే భారీ వేడుకలకు చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందంటూ.. మహేష్ ఫ్యాన్స్‌కు సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాత నాగవంశీ కామెంట్స్