NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి 
    Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి

    Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి 

    వ్రాసిన వారు Stalin
    Mar 23, 2024
    01:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్ లో విషాదం చోటు చేసుకుంది. సంగ్రూర్‌ జిల్లాలో మద్యం సేవించడం వల్ల 21 మంది మృతి చెందారు.

    సంగ్రూర్‌ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వివరాల ప్రకారం.. 'ఇథనాల్ కలిగి ఉన్న మద్యం సేవించిన 40 మంది ఆసుపత్రిలో చేరారు.

    వారిలో బుధవారం నలుగురు వ్యక్తులు మరణించగా,మరుసటి రోజు(గురువారం)మరో నలుగురు, శుక్రవారం 8మంది మృతి చెందారు.

    తాజాగా శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.' అని పేర్కొన్నారు.

    ఘటన జరిగిన వెంటనే పంజాబ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఈ కేసులో ఆరుగురిని పట్టుకున్నారు.విచారణ అనంతరం, పోలీసులు కనీసం 200 లీటర్ల ఇథనాల్, విషపూరిత రసాయనాన్ని ఒక ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు

    STORY | Punjab: Death toll in #Sangrur spurious liquor case rises to 20; SIT formed

    READ: https://t.co/ktSyzLTbDs pic.twitter.com/vqKiMRWzYa

    — Press Trust of India (@PTI_News) March 23, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పంజాబ్

    పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు భారతదేశం
    పంజాబ్‌: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు  కాంగ్రెస్
    ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా  దిల్లీ
    Jaswant Singh Gajjan Majra: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్టు.. బహిరంగ సభలో నుంచి తీసుకెళ్లిన ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025