NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు
    తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు

    Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 06, 2024
    01:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 24 భారీ పరిశ్రమలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

    ఆయా సంస్థలు రాయితీలు, ప్రోత్సాహకాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పరిశ్రమలు 'మెగా ప్రాజెక్టు' హోదా కింద రాయితీలను కోరుతున్నాయి.

    వీటి ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం ఆమోదిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

    రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులు రప్పించడానికి, పారిశ్రామిక రంగానికి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించాయి.

    ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన పరిశ్రమలు, కొత్త ప్రాజెక్ట్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తాయి.

    Details

    పరిశ్రమలు ఏర్పాటయ్యే జిల్లాలు ఇవే

    1) ములుగు జిల్లా

    మంగపేట మండలం కమలాపురంలో మూతబడిన కాగితం మిల్లు స్థానంలో 2.50 లక్షల టన్నుల సామర్థ్యంతో పేపర్‌బోర్డు మిల్లు ఏర్పాటు ప్రతిపాదన.

    2) రంగారెడ్డి జిల్లా

    మహేశ్వరం ఎలక్ట్రానిక్‌ సిటీలో 75 ఎకరాల్లో 4 గిగావాట్ల పీవీ టాప్‌కాన్‌ సెల్, సోలార్‌ పీవీ పరిశ్రమ.

    3) మహబూబ్‌నగర్‌ జిల్లా

    దివిటిపల్లి ఎనర్జీ పార్క్‌లో క్రిటికల్‌ మెటీరియల్స్‌ రీసైక్లింగ్, ప్రాసెసింగ్ పరిశ్రమ.

    4) సిద్దిపేట జిల్లా

    వర్గల్‌లో మయోరా ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ చాక్లెట్లు, బిస్కట్ల తయారీ కేంద్రం.

    మరోవైపు ఐటీసీ కంపెనీ కమలాపురం వద్ద పరిశ్రమ కోసం 1.25 లక్షల ఎకరాల్లో మొక్కల పెంపకానికి అనుమతి కోరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    తెలంగాణ

    essentials rates: నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం.. వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడి బిజినెస్
    Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు  రేవంత్ రెడ్డి
    IPS: తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్
    Weather Report : తెలంగాణలో మళ్లీ 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు ఐఎండీ

    ఇండియా

    Worlds Best Companies: ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారతీయ సంస్థలకు చోటు.. తొలి స్థానంలో ఏదంటే? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    CM Stalin: హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు  తమిళనాడు
    Urine In Fruit Juice: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం ఉత్తర్‌ప్రదేశ్
    Narendra Modi: భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025