NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttam Kumar Reddy: రేషన్‌ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్‌ ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Uttam Kumar Reddy: రేషన్‌ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్‌ ప్రకటన
    రేషన్‌ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్‌ ప్రకటన

    Uttam Kumar Reddy: రేషన్‌ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్‌ ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 22, 2025
    02:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

    రేషన్‌ కార్డుల విషయంలో వారు తగిన దృష్టి పెట్టలేదని మండిపడ్డారు.

    కొత్త రేషన్‌ కార్డులు తీసుకువచ్చి 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

    కరీంనగర్‌ జిల్లాలోని నారాయణపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. రేషన్‌ దుకాణాల్లో ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు కూడా చెప్పారు.

    వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయయోగ్యమైన భూములపై ఏటా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నామని ఉత్తమ్‌ వెల్లడించారు.

    Details

    వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం

    భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు.

    తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన విధానమని ఆయన పేర్కొన్నారు.

    నారాయణపూర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇస్తూ, ముంపు గ్రామాల ప్రజలకు సరైన న్యాయం చేస్తామని చెప్పారు.

    అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తామని మంత్రి ఉత్తమ్‌ స్పష్టంచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    తెలంగాణ

    తాజా

    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు

    ఉత్తమ్ కుమార్‌రెడ్డి

    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌  మల్లికార్జున ఖర్గే
    Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    #TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే  తెలంగాణ
    Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  తెలంగాణ

    తెలంగాణ

    Telangana Govt: ఫార్ములా ఈ రేస్ వివాదం.. లావాదేవీలను బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్
    Hyderabad: పాతబస్తీ మెట్రో భూసేకరణ.. 40 నిర్వాసితులకు పరిహార చెక్కులు అందజేత హైదరాబాద్
    Telangana Voters: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. పంచాయితీ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియ? ఎన్నికల సంఘం
    TGSRTC Special Buses : సంక్రాంతి సందర్భంగా 1740 ప్రత్యేక బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025