NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి 
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి 
    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి

    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Aug 13, 2023
    10:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లోని బంథాడి గ్రామంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

    బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక చిన్నారి సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

    బంథాడి గ్రామానికి చెందిన తిత్రి చౌరహా మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని దివానాలోని ప్రభుత్వ బంగర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య కోసం జైపూర్‌కు తరలించారు.

    మృతులందరూ సికార్ జిల్లా వాసులని పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ధరమ్‌చంద్ పునియా తెలిపారు. వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా పేర్కొన్నారు.

    వారు సికార్ నుంచి నాగౌర్‌కు వివాహ వేడుకకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

    Rajasthan: 7 members of a family killed in collision between car, bus

    Read @ANI Story | https://t.co/548ul19Ccj#Rajasthan #accident pic.twitter.com/aN8OcFdzci

    — ANI Digital (@ani_digital) August 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    రోడ్డు ప్రమాదం
    కార్
    బస్సు ప్రమాదం

    తాజా

    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర

    కార్

    అదిరిపోయే సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడో తెలుసా మహీంద్రా
    మారుతీ సుజకీ ఫ్రాంక్స్ వచ్చేసింది.. ధర ఎంతంటే! ఆటో మొబైల్
    ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన సీ3 ఎయిర్ క్రాస్.. ప్రత్యేకతలు ఇవే! ఎలక్ట్రిక్ వాహనాలు
    ట్రెయిల్ దశలో ఉన్న హ్యుందాయ్ క్రేటాఈవీపై భారీ అంచనాలు.. లాంచ్ ఎప్పుడో తెలుసా! ఎలక్ట్రిక్ వాహనాలు

    బస్సు ప్రమాదం

    Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025