NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం 
    తదుపరి వార్తా కథనం
    కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం 
    కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం

    కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం 

    వ్రాసిన వారు Stalin
    Jun 06, 2023
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వర్షాలు పడితే పంటలు పండుతాయని అందరికీ తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మాత్రం పంటల సంగతి అటుంచితే, వజ్రాలు పండుతాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.

    శ్రీకృష్ణదేవరాయలు పాలించిన భూమి కావడమే ఇందుకు కారణం. కర్నూలు జిల్లాలో తొలకరి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు వజ్రాల కోసం వేటను ప్రారంభించారు.

    మెరిసే ఏ చిన్న రాయి దొరికినా, పరుగు పరుగున వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తున్నారు. అయితే తాజాగా కర్నూలు జిల్లా మద్దెకర మండలంలోని బసానేపల్లిలో ఓ వ్యక్తి వజ్రం దొరికినట్లు ప్రచారం జరిగింది. దాని విలువ ఏకంగా రూ.2కోట్లని చెబుతున్నారు.

    వజ్రం

    వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడిన వ్యాపారులు

    అయితే వజ్రం దొరిగిన విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బసానేపల్లి గ్రామంలో ఓ రైతు పొలం దున్నుతుండగా, వజ్రం కనిపించినట్లు తెలుస్తోంది.

    అతను వెంటనే దాన్ని అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఆ వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది.

    తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి బసానేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. చివరికి ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.2కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.

    వర్షాలు పడినప్పుడల్లా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం ప్రజలు వజ్రాల వేటతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్నూలు
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు
    అనంతపురం అర్బన్

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! వైఎస్సార్ కడప
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    ఆంధ్రప్రదేశ్

    శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన  శ్రీకాకుళం
    ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే? తాజా వార్తలు
    రేపే ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు రిలీజ్.. పూర్తి వివరాలివే  విద్యా శాఖ మంత్రి
    AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి విద్యా శాఖ మంత్రి

    తాజా వార్తలు

    విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం  తెలంగాణ
    జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?  పాలు
    టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం  టీఎస్ఆర్టీసీ
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    అనంతపురం అర్బన్

    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025