NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత 
    తదుపరి వార్తా కథనం
    తమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత 
    తమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత

    తమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత 

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2023
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులో విధ్వంస సృష్టించిన అరికొంబన్ అనే అడవి ఏనుగును ఎట్టకేలకు పట్టుకున్నారు.

    కంబమ్ ఈస్ట్ రేంజ్‌లో ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్లు, అటవీ శాఖ అధికారుల బృందం సోమవారం తెల్లవారుజామున అరికొంబన్‌ను సురక్షితంగా పట్టుకున్నారు.

    దాదాపు 20రోజుల పాటు కంబమ్ ఈస్ట్ రేంజ్‌పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు 'అరికొంబన్' ఏనుగు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఏనుగు దాడిలో అనేక మంది గాయపడ్డారు. ఇద్దరు చనిపోయారు.

    ఈ క్రమంలో అరికొంబన్‌ను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు.

    'అరికొంబన్'ను పట్టుకునేందుకు మూడు కుమ్కీ ఏనుగులను కూడా మోహరించారు. కుమ్కి ఏనుగులకు శిక్షణ ఇచ్చి అడవి ఏనుగులను పట్టుకునే ఆపరేషన్లలో ఉపయోగిస్తారు.

    అరికొంబన్‌కు గాయాలు కావడంతో దానికి చికిత్స అందించి, సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఐఏఎస్ సుప్రియా సాహు చేసిన ట్వీట్

    Arikomban the wild tusker was safely tranquilised in early hours today in Cumbum East Range by a team of Forest Veterinary Surgeons and Forest Department officials.The elephant is being translocated to a suitable habitat where the Tamil Nadu Forest Department will continue to… pic.twitter.com/JVaKTvMYFl

    — Supriya Sahu IAS (@supriyasahuias) June 5, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి ఎం.కె. స్టాలిన్

    తాజా వార్తలు

    తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌‌లో పిడుగులతో కూడిన వానలు  తెలంగాణ
     సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి సూరత్
    తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు  తెలంగాణ
    మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు  అమిత్ షా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన ఆర్ బి ఐ
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115 కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025