NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ 
    తదుపరి వార్తా కథనం
    గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ 
    గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ

    గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ 

    వ్రాసిన వారు Stalin
    Jul 05, 2023
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తిని మంగళవారం అర్థరాత్రి పోలీసలు అరెస్టు చేశారు.

    మూత్ర విసర్జనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజాసంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవయ్యాయి. శుక్లాపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

    మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఈ ఘటన ఆరు రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

    వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

    మధ్యప్రదేశ్

    ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 

    మూత్ర విసర్జన ఘనటపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు.

    జాతీయ భద్రతా చట్టం కింద ప్రవేశ్ శుక్లాపై అభియోగాలు మోపాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

    నిందితుడు బీజేపీ కి చెందిన వాడని కొందరు అంటున్నారని విలేకరులు అడిగినప్పుడు చౌహాన్‌ ఇలా స్పందించారు. నేరస్థులకు కులం, మతం, పార్టీ లేదని, నేరస్థుడిని నేరస్థుడిలాగే చూస్తామని, అతడిని విడిచి పెట్టేబోమని పేర్కొన్నారు.

    ప్రవేశ్ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీరిద్దరి ఫోటోను శుక్లా ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అయితే దీనిపై కేదార్ స్పందించారు. ప్రవేశ్‌తో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గిరిజన కూలిపై ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యం

    A Beba tribal man, who is believed to be a labourer, was subjected to a highly disgraceful act when an individual, identified as Pravesh Shukla urinated on him in the Sidhi district of Madhya Pradesh. Where is our country heading?@BJP4India @IPS_Association pic.twitter.com/t6ULgiyVMy

    — Khabir Moraes (@Khabirmoraes) July 4, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిందితుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం

    #WATCH | Sidhi viral video: Madhya Pradesh police takes accused Pravesh Shukla into custody. Earlier a case was registered against him under sections 294,504 IPC and SC/ST Act. #MadhyaPradesh pic.twitter.com/DY3hJCR64O

    — ANI (@ANI) July 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    శివరాజ్ సింగ్ చౌహాన్
    తాజా వార్తలు
    బీజేపీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    శివరాజ్ సింగ్ చౌహాన్

    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు మధ్యప్రదేశ్

    తాజా వార్తలు

    కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు కోవిడ్
    వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం మహారాష్ట్ర
    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు ఈజిప్ట్
    అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ'  అదానీ గ్రూప్

    బీజేపీ

    మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ  రాహుల్ ద్రావిడ్
    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా? కర్ణాటక
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025