NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Murder: ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
    తదుపరి వార్తా కథనం
    Murder: ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
    టీడీపీ కార్యకర్త దారుణ హత్య

    Murder: ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

    వ్రాసిన వారు Stalin
    Mar 26, 2024
    09:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీ సత్య సాయి జిల్లాలో ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.

    ఇటీవలే టీడీపీలోకి చేరిన ఈ వ్యక్తి హత్య గ్రామం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది.

    రానున్న ఎన్నికల నేపధ్యంలో ఈ హత్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

    కూతాలపల్లి గ్రామానికి చెందిన "దుద్దుకుంటా అమర్నాథ్ రెడ్డి" ఇటీవలే పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు.

    ఈ కారణంగా అమర్నాథ్ రెడ్డి పొలం పనుల్లో భాగంగా ఆయన పొలంలో నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని కాపు కాసి వేట కొడవళ్ళతో గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు.

    ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు, ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    రాజకీయపరమైన హత్య?

    రాజకీయపరమైన హత్య?

    కేసు నమోదు చేసిన పోలీసులు ఇది రాజకీయపరమైన హత్య, లేదా ఏదైనా వ్యక్తిగత గొడవల కారణంగా జరిగిందా అంటూ ఆరా తీస్తున్నారు.

    అయితే ఈ హత్యకు సంబంధించి ఎలాంటి వివరాలను ఇప్పటివరకు పోలీసులు వెల్లడించలేదు.

    హత్యకు గురైన అమర్నాథ్ రెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

    మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీ సత్యసాయి జిల్లా
    హత్య

    తాజా

    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ

    శ్రీ సత్యసాయి జిల్లా

    ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్
    శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య   ఆంధ్రప్రదేశ్
    Sri Sathya Sai: పుట్టపర్తిలో అద్భుత దృశ్యం.. శ్రీ సత్యసాయి మెడలో నాగుపాము   ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్  ఆంధ్రప్రదేశ్

    హత్య

    Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం దిల్లీ
    Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు దిల్లీ
    కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి రాజస్థాన్
    Student Stabbed To Death: పుణేలో దారుణం.. 21 ఏళ్ళ 'గే' ని కత్తితో పొడిచి చంపిన  యువకుడు మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025