NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Video: 101 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టి, అల్ట్రాటెక్, కర్ణాటక బ్యాంకు షేర్లతో వృద్ధుడి సాధారణ జీవితం 
    తదుపరి వార్తా కథనం
    Video: 101 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టి, అల్ట్రాటెక్, కర్ణాటక బ్యాంకు షేర్లతో వృద్ధుడి సాధారణ జీవితం 
    Video:101 కోట్ల ఆదాయం.. వృద్ధుడి సాధారణ జీవితం

    Video: 101 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టి, అల్ట్రాటెక్, కర్ణాటక బ్యాంకు షేర్లతో వృద్ధుడి సాధారణ జీవితం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2023
    01:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓ వృద్ధుడు తనకు రూ.101 కోట్ల షేర్లు ఉన్నాయని చెబుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

    సంపద ఉన్నప్పటికీ, వృద్ధుడి సాధారణ జీవితం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాజీవ్ మెహతా ఏమన్నారంటే.. వారు చెప్పినట్లు పెట్టుబడి పెడితే ఒకే ఒక్కసారి మాత్రమే అదృష్టం వరిస్తుందన్నారు.

    రూ.80 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టీ షేర్లు, రూ.21 కోట్ల విలువైన అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు, రూ.కోటి విలువైన కర్ణాటక బ్యాంక్ షేర్లను కలిగి ఉన్నా కూడా ఆయన ఇప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు.

    భవిష్యత్తు ఈ వీడియోను ఇప్పటి వరకు ట్విటర్‌లో దాదాపు 4 లక్షల మంది వీక్షించగా, దీనిపై చాలా కామెంట్లు వస్తున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాజీవ్ మెహతా చేసిన ట్వీట్ 

    1.2 Million views #Investing

    India's equity culture is emerging. Lots of people are getting inspired.

    One Investor Is The Largest Owner Of Two-Thirds Of U.S. Companies

    
    Want to know who owns Corporate America?

    It's not Bill Gates or Elon Musk. It's #Vanguard#India… https://t.co/0TbqmSujgl

    — Rajiv Mehta (@rajivmehta19) September 27, 2023

    Details 

    ఈ షేర్లకు భవిష్యత్తులో మరింత ఆదాయం 

    రాజీవ్ మెహతా చేసిన ట్వీట్ కి క్యాపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు, CEO అయిన దీపక్ షెనాయ్ స్పందించారు. 27,000 L&T షేర్ల మొత్తం విలువ సుమారు రూ. 8 కోట్లు కాగా, అల్ట్రాటెక్ షేర్ల విలువ రూ. 3.2 కోట్లు, కర్ణాటక బ్యాంక్ షేర్లు రూ. 10 లక్షల విలువ ఉంటుంది. "ఇది ఇప్పటికీ మంచి మొత్తం. కానీ భవిష్యత్తులో అది ఆయనికి మరింత ఆదాయ వనరని షెనాయ్ అన్నారు.

    మరో వ్యక్తి రూ. 3.5 కోట్ల షేర్ల నుంచి రూ. 6 లక్షల డివిడెండ్‌ను అందుకోవచ్చని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైరల్ వీడియో

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    వైరల్ వీడియో

    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా ఆటో మొబైల్
    వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025