NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రియుడిని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాలిక.. షాకిచ్చిన ఎయిర్‭పోర్ట్ పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    ప్రియుడిని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాలిక.. షాకిచ్చిన ఎయిర్‭పోర్ట్ పోలీసులు
    ప్రియుడిని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాలిక.. షాకిచ్చిన ఎయిర్‭పోర్ట్ పోలీసులు

    ప్రియుడిని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాలిక.. షాకిచ్చిన ఎయిర్‭పోర్ట్ పోలీసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 29, 2023
    05:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషల్ మీడియా ప్రేమలు ఈ మధ్య వీపరితంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో పాకిస్థాన్ లోని ఓ యువకుడిని రాజస్థాన్ కు చెందిన ఓ మైనర్ బాలిక ప్రేమించింది.

    అందుకోసం పాకిస్థాన్ లో ఉన్న ప్రియుడిని కలిసేందుకు జైపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వీసా, పాస్ పోర్టు లేకుండా డైరక్టుగా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి పాకిస్థాన్ కు టికెట్ కావాలని ఆడిగింది. అనుమానం వచ్చిన పోలీసులు అమెను విచారించారు.

    అయితే పాకిస్థాన్ యువకుడితో ప్రేమ వ్యవహారం కారణంగానే ఎయిర్ పోర్టుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

    ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అశ్చర్యానికి గురయ్యారు.

    Details

    మైనర్ బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

    విచారణలో ఆ బాలిక తాను పాకిస్తానీ అని, రాజస్థాన్ లోని తన ఆంటీ ఇంటికి వచ్చానని చెప్పింది. ఇప్పుడు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు ఆ బాలిక అధికారులతో చెప్పింది. ఆమె మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పూర్తిస్థాయిలో పోలీసులు విచారించారు.

    ఆ మైనర్ బాలికది రాజస్థాన్ రాష్ట్రంలోని సికర్ జిల్లా రతన్పుర గ్రామమని పోలీసులు తెలుసుకున్నారు.

    అనంతరం ఆ బాలికను తిరిగి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    పాకిస్థాన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    పాకిస్థాన్

    పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం యూనివర్సిటీ
    WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే?  భారతదేశం
    ఆసియా కప్ విషయంలో పాక్ మళ్లీ లొల్లి.. కాబోయే పీసీబీ చైర్మన్ హాట్ కామెంట్స్! క్రికెట్
    పాకిస్థాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐసీసీ .. పీసీబీ డిమాండ్‌కు వ్యతిరేకం!  ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025