NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్
    తదుపరి వార్తా కథనం
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్

    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్

    వ్రాసిన వారు Stalin
    Apr 11, 2023
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు.

    ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు భాజపా ప్రభుత్వానికి నిజంగా కట్టుబడి ఉంటే బైలదిల్లా మైనింగ్ కాంట్రాక్టును బయ్యారం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ (వీఎస్‌పీ)కి అప్పగించాలని ఆయన అన్నారు.

    అదానీ, ప్రధాని ఇద్దరూ తెలుగు రాష్ట్రాల సంపదను ధ్వంసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాను చెప్పింది తప్పు అయితే పరువునష్టం కేసు పెట్టాలని ప్రత్యర్థి పార్టీ నేతలకు సవాల్ విసిరారు.

    కేటీఆర్

    బిలాదిలా మైన్‍‌ను కేటాయించాలని 2018లోనే కోరాం: కేటీఆర్

    తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 2018 జూన్‌లో బిలాదిలా మైన్‍‌ను కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామన్నారు. సెప్టెంబర్ 2018లో ఏర్పాటు చేసిన అదానీ అనుబంధ సంస్థకు బైలాదిలా గనిని అప్పగించారని ఆరోపించారు.

    బైలాదిలా నుంచి బయ్యారం వరకు 160కి.మీ మేర స్లర్రీ పైప్‌లైన్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని, పైపులైన్‌ వేయడానికి అయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు అంగీకరించిందని మంత్రి తెలిపారు.

    బైలదిలా నుంచి బయ్యారం, వీఎస్‌పీకి 600కి.మీ దురం ఉన్నందున ఖనిజం రవాణా చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని చెప్పిన కేంద్రం, గుజరాత్‌లోని ముంద్రాలో 1800కిలోమీటర్ల దూరంలో ఉన్న అదానీకి చెందిన ప్లాంట్‌కు ఖనిజ రవాణా ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ స్విట్జర్లాండ్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్ తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? ఆంధ్రప్రదేశ్
    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భారతదేశం

    తెలంగాణ

    టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్! భారతదేశం
    తెలంగాణ: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం; ఆరుగురు మృతి సికింద్రాబాద్
    వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు హైకోర్టు
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    AP Budget Hghlights: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2023-24 హైలెట్స్; వార్షిక పద్దు రూ.2,79,279కోట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు దిల్లీ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025