NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్

    వ్రాసిన వారు Naveen Stalin
    Apr 11, 2023
    04:56 pm
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్

    అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు భాజపా ప్రభుత్వానికి నిజంగా కట్టుబడి ఉంటే బైలదిల్లా మైనింగ్ కాంట్రాక్టును బయ్యారం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ (వీఎస్‌పీ)కి అప్పగించాలని ఆయన అన్నారు. అదానీ, ప్రధాని ఇద్దరూ తెలుగు రాష్ట్రాల సంపదను ధ్వంసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాను చెప్పింది తప్పు అయితే పరువునష్టం కేసు పెట్టాలని ప్రత్యర్థి పార్టీ నేతలకు సవాల్ విసిరారు.

    2/2

    బిలాదిలా మైన్‍‌ను కేటాయించాలని 2018లోనే కోరాం: కేటీఆర్

    తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 2018 జూన్‌లో బిలాదిలా మైన్‍‌ను కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామన్నారు. సెప్టెంబర్ 2018లో ఏర్పాటు చేసిన అదానీ అనుబంధ సంస్థకు బైలాదిలా గనిని అప్పగించారని ఆరోపించారు. బైలాదిలా నుంచి బయ్యారం వరకు 160కి.మీ మేర స్లర్రీ పైప్‌లైన్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని, పైపులైన్‌ వేయడానికి అయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు అంగీకరించిందని మంత్రి తెలిపారు. బైలదిలా నుంచి బయ్యారం, వీఎస్‌పీకి 600కి.మీ దురం ఉన్నందున ఖనిజం రవాణా చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని చెప్పిన కేంద్రం, గుజరాత్‌లోని ముంద్రాలో 1800కిలోమీటర్ల దూరంలో ఉన్న అదానీకి చెందిన ప్లాంట్‌కు ఖనిజ రవాణా ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్టణం
    తాజా వార్తలు

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ తెలంగాణ
    ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ తెలంగాణ
    గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ తెలంగాణ
    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్  ఎన్నికల సంఘం
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    తెలంగాణ

    శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్  హైదరాబాద్
    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం హైకోర్టు
    అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    ఆంధ్రప్రదేశ్

    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం అనంతపురం అర్బన్
    ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు కోవిడ్
    ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ

    విశాఖపట్టణం

    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక అత్యాచారం
    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే రైల్వే శాఖ మంత్రి
    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత దిల్లీ
    ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా?  రిలయెన్స్
    ట్విట్టర్‌పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా?  ట్విట్టర్
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా ఐఎండీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023