NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే?
    భారతదేశం

    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే?

    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే?
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 31, 2022, 03:09 pm 1 నిమి చదవండి
    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే?
    2022లో కశ్మీర్‌లో 93 ఎన్‌కౌంటర్లు

    2022లో కశ్మీర్ లోయలో జరిగిన ఎన్‌కౌంటర్ల వివరాలను అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. కశ్మీర్‌‌లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)/లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) నుంచి గరిష్టంగా 108 మంది, జైషే మహ్మద్ (జేఎం) నుంచి 35 మంది, హిజ్బ్ ఉల్-ముజాహిదీన్ నుంచి22 మందితోపాటు 42మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మందిని హతమార్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్‌లో వీధి గొడవలు, రాళ్లతో దాడులు, చనిపోయిన ఉగ్రవాదులకు ఊరేగింపులు లాంటి కార్యక్రమాలు లేవన్నారు. నిత్యం ఇంటర్నెట్ సేవలు లభిస్తున్నాయని ఏడీజీపీ వెల్లడించారు.

    'రిక్రూట్‌మెంట్‌లు 37శాతం తగ్గాయి'

    ఈ ఏడాది గరిష్టంగా 74 మంది ఉగ్రవాదులు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో చేరినట్లు ఏడీజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. అందులో 65 మంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారని, 17 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో 18 మంది ఉగ్రవాదులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నారని చెప్పారు. అయితే గతేడాదితో పోలిస్తే.. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు రిక్రూట్‌మెంట్‌లు 37శాతం తగ్గినట్లు తాము గమనించినట్లు విజయ్ కుమార్ వివరించారు. కొత్తగా రిక్రూట్ అయిన ఉగ్రవాదుల జీవితకాలం బాగా తగ్గిపోయిందని ఏడీజీపీ తెలిపారు. చనిపోయిన 65మంది ఉగ్రవాదుల్లో 58 మంది.. ఎల్‌ఈటీలో చేరిన మొదటి నెలలోనే మరణించినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో 360 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    జమ్ముకశ్మీర్

    తాజా

    'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు మహారాష్ట్ర
    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తెలుగు సినిమా
    అధిక విద్యుత్ ఛార్జ్‌ని స్టోర్ చేయగల సూపర్ కెపాసిటర్‌ను రూపొందించిన IISc పరిశోధకులు టెక్నాలజీ
    IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించగలదా..? సన్ రైజర్స్ హైదరాబాద్

    భారతదేశం

    దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు కోవిడ్
    డాలర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్య ఎంపికను అందిస్తున్న భారతదేశం వ్యాపారం
    ఏప్రిల్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం

    జమ్ముకశ్మీర్

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం పాకిస్థాన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023