NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు

    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు

    వ్రాసిన వారు Stalin
    Aug 02, 2023
    03:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ సవరణ బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ పై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

    దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారని ఆ రెండు ప్రార్టీలను ప్రశ్నించారు. ఈ బిల్లు చట్టంగా మారడం వల్లే కలిగి నష్టాన్ని ఆ రెండు పార్టీలకు పట్టడం లేదని మండిపడ్డారు.

    దిల్లీ సర్వీసెస్ అథారిటీ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దుతు ఇవ్వడంలో ఆశ్చర్యం లేదన్నారు.

    కానీ ఈ బిల్లులో ఏం మెరిట్స్ ఉన్నాయో తనకు అంతుపట్టడం లేదని, అలాగే ఇందులోని మెరిట్స్‌ను వైసీపీ, బీజేపీ రెండూ విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు.

    చిదంబరం

    త్రిసభ్య అథారిటీలో దిల్లీ సీఎం సభ్యుడు మాత్రమే: చిదంబరం

    కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఈ సందర్భంగా బీజేడీ, వైఎస్సార్‌సీపీ పార్టీలకు పలు ప్రశ్నలు సంధించారు.

    దిల్లీ సర్వీస్ బిల్లు చట్టంగా మారిన తర్వాత కేంద్రం నియమించే త్రిసభ్య అథారిటీలో దిల్లీ సీఎం సభ్యునిగా మాత్రమే ఉంటారని, మిగిలిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులని చిదంబరం చెప్పారు.

    ఈ విషయంలో ఈ రెండు పార్టీలు మెరిట్‌ను గుర్తించాయా? అడిగారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు అధికారులే కోరంను నిర్ణయిస్తారని, సీఎం లేకుండా ఈ ఇద్దరు అధికారులు నిర్ణయాలు కూడా తీసుకొచ్చనే నిబంధన వీరికి మెరిట్‌గా కనపడిందా? అని ప్రశ్నించారు.

    త్రిసభ్య అథారిటీ ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు తిరస్కరించే అధికారం ఉందని, ఇందులో మీకు మెరిట్ కనపడిందా? చిదంబరం అడిగారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ ఆర్డినెన్స్
    ఆంధ్రప్రదేశ్
    ఒడిశా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ ఆర్డినెన్స్

    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! బిజూ జనతాదళ్/బీజేడీ
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే లోక్‌సభ
    Delhi Services Bill: నేడు లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా  అరవింద్ కేజ్రీవాల్
    Delhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా  దిల్లీ

    ఆంధ్రప్రదేశ్

    ఏపీ సర్కారుపై BJP చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు బీజేపీ
    అఖిల్ వర్ధన్‌ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట హత్య
    జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు.. పెందుర్తి బరిలో దిగనున్న వైసీపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ భారతదేశం
    కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు    కోనసీమ

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025