NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్ 
    తదుపరి వార్తా కథనం
    Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్ 
    Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్

    Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్ 

    వ్రాసిన వారు Stalin
    Nov 01, 2023
    03:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

    మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడంపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

    రిజర్వేషన్లు చట్ట పరిధిలోనే ఉండాలని, ఇతర వర్గాలకు అన్యాయం జరగకుండా ఉండాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

    అయితే రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రంలో జరిగిన హింసను అన్ని పార్టీ ముక్తకంఠంతో ఖండించాయి.

    రిజర్వేషన్

    ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ ఏర్పాటు

    అఖిలపక్ష సమావేశం అనంతరం సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుకు సమయం ఇవ్వాలని అందరూ నిర్ణయించుకున్నారని చెప్పారు.

    రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనేదానిపై ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

    మరాఠా వర్గానికి న్యాయం చేసేందుకు త్వరలో నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

    రిజర్వేషన్ల అమలు కోసం మరాఠా సమాజం కూడా ఓపిక పట్టాలని సీఎం షిండే అన్నారు.

    ప్రభుత్వపై విశ్వాసం ఉంచాలని మనోజ్ జరంగే పాటిల్‌ను కోరుతున్నట్లు చెప్పారు.

    ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలను కాపాడాలని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని అభ్యర్థించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ఏక్‌నాథ్ షిండే
    తాజా వార్తలు

    తాజా

    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా

    మహారాష్ట్ర

    కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు ముంబై
    ఎన్‌సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్ శరద్ పవార్
    ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ పవార్‌ను కోరాం: అజిత్ పవార్ బృందం  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం ఐఎండీ

    ఏక్‌నాథ్ షిండే

    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ శివసేన
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం శివసేన
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    తాజా వార్తలు

    Mukesh Ambani: ముకేష్ అంబానీకి మరో బెదిరింపు.. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మెయిల్  ముకేష్ అంబానీ
    Matthew Perry: హాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ కన్నుమూత  హాలీవుడ్
    గాజాలో హమాస్‌పై రెండో దశ యుద్ధాన్ని ప్రకటించిన నెతన్యాహు బెంజమిన్ నెతన్యాహు
    Bihar Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. మేనల్లుడిపై అనుమానం  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025