NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Patna: పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో హత్యా నిందితుడిని కాల్చిచంపిన దుండగులు 
    తదుపరి వార్తా కథనం
    Patna: పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో హత్యా నిందితుడిని కాల్చిచంపిన దుండగులు 
    Patna: పాట్నా కోర్టు కాంప్లెక్స్‌లో పోలీసుల ఎదుటే హత్య

    Patna: పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో హత్యా నిందితుడిని కాల్చిచంపిన దుండగులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 15, 2023
    05:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో శుక్రవారం అండర్ ట్రయల్ ఖైదీని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    సికిందర్‌పూర్ నివాసి అభిషేక్ కుమార్ అలియాస్ ఛోటే సర్కార్‌పై అనేక ఇతర కేసులతో పాటు హత్యా ఆరోపణలు ఉన్నాయి.

    నగరంలోని బ్యూర్ జైలులో ఉంచిన అతడిని ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చడానికి దానాపూర్ కోర్టుకు తీసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి కాల్చిచంపారని పాట్నా వెస్ట్ ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు.

    ఈ ప్రాంతంలో నాలుగు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు కాంప్లెక్స్‌లో వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

    కాల్పులు జరిపిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, వారు ముజఫర్‌పూర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పోలీసుల ఎదుటే హత్య 

    Murder Accused Shot Dead in Court Complex in Bihar’s Patna#Bihar #Patna #danapurcourt #shotdead #Undertrial https://t.co/axuHt3cwg3

    — Odisha Bhaskar (@odishabhaskar) December 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బిహార్

    270 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్‌ ఆలయ నిర్మాణం ప్రారంభం  ఆలయం
    కొవిన్‌ పోర్టల్ డేటా లీకేజీలో కీలక పరిణామం.. బిహారీని అరెస్ట్ చేసిన దిల్లీ ఇంటిలిజెన్స్   కొవిన్ పోర్టల్
    బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం పాట్న
    పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా? పాట్న
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025