NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి 
    Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి

    Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Dec 23, 2023
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అనంతపురం జిల్లా కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

    కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బియ్యపు బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

    మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సాగర్‌ తెలిపారు.

    మృతులు చిన్న తిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా గుర్తించారు. వీరు అనంతపురం జిల్లా గూటి మండల వాసులు.

    బస్సు బలంగా ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమై రోడ్డుకు అడ్డంగా బియ్యం బస్తాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

    దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన.. పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు

    Four people were killed in a road accident when a private bus collided with a tractor loaded with rice flour bags on National Highway 44 near Kallur village in #Anantapur district on Saturday, said police.https://t.co/JR1qtXMIjr

    — Telangana Today (@TelanganaToday) December 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    అనంతపురం అర్బన్
    రోడ్డు ప్రమాదం
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు విశాఖపట్టణం
    Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం బిజినెస్
    AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం' హైకోర్టు
    Breaking: ఆంధ్రప్రదేశ్ లో కుల గణన వాయిదా  భారతదేశం

    అనంతపురం అర్బన్

    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం ఆంధ్రప్రదేశ్
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం  కర్నూలు

    రోడ్డు ప్రమాదం

    హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్‌ ర్యాంపు కూలి 9 మందికి గాయాలు, ఒకరికి సీరియస్ హైదరాబాద్
    బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం మహారాష్ట్ర
    ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి మహారాష్ట్ర
    హర్యానాలో బస్సు-క్రూయిజర్‌ ఢీ; 8 మంది మృతి హర్యానా

    తాజా వార్తలు

    YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు ఆరోగ్యశ్రీ
    Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్ తెలంగాణ
    RBI: 2022-23లో బ్యాంకులకు రూ.40.4కోట్ల పెనాల్టీ విధించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ
    Seethakka: త్వరలో 14వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క ములుగు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025