NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు-2023 ప్రారంభం.. ఎప్పట్నుంచో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు-2023 ప్రారంభం.. ఎప్పట్నుంచో తెలుసా
    ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు-2023.. ఎప్పట్నుంచో తెలుసా

    ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు-2023 ప్రారంభం.. ఎప్పట్నుంచో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 08, 2023
    04:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 24కి ఆరు నెలల గడువు తీరిపోనుంది. ఈ మేరకు ప్రతీ ఆరు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.

    ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు సాగే సామావేశాల ముందు తొలుత కేబినెట్ భేటీ జరగనుంది. అనంతరం శాసనసభ సమావేశాలు మొదలుకానున్నాయి.

    అయితే గతంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలు రసాభసాగా జరిగాయి. తాజాగా జరగనున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు-2023ని సజావుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    2024 ఏపీకి ఎన్నికల ఏడాది కనుక ఇప్పటికే సంక్షేమం, అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దూసుకెళ్లనుంది.

    DETAILS

    ఈనెల 11న రాత్రి ఏపీకి చేరుకోనున్న సీఎం జగన్

    తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని సర్కారు పలు కీలక నిర్ణయాలను ఇప్పటికే తీసుకుంది.

    ఏపీలోనూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ కొత్తగా పథకాలు, స్కీములను ప్రకటించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.

    ఇందుకు సంబంధించి ముందుగానే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు లండన్‌ పర్యటన ముగించుకుని ఈనెల 11న రాత్రి సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకోనున్నారు.

    అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలతో కీలకమైన సమావేశాలు నిర్వహించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంపై మరింత ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

    తొలుత వారం పాటు అసెంబ్లీ నిర్వహిస్తామని ప్రాథమికంగా నిర్ణయించినా, త్వరలోనే అధికారిక షెడ్యూల్ ఖరారు చేయనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్
    'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  టీటీడీ
    'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ టీటీడీ
    అమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025