NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ
    తదుపరి వార్తా కథనం
    ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ
    ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

    ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

    వ్రాసిన వారు Stalin
    Sep 30, 2023
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గాలిస్తోంది. ఈ మేరకు శనివారం దిల్లీలో విస్తృత సోదాలు నిర్వహించింది.

    ముగ్గురు ఉగ్రవాదులు దేశ రాజధానిలో తలదాచుకున్న ఎన్ఐఏ అనుమానిస్తోంది.

    ఎన్ఐఏ వెతుకుతున్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లను ఎన్ఐఏ విడుదల చేసింది.

    మహ్మద్ షానవాజ్ ఆలం అలియాస్ షఫీ ఉజ్జమా అలియాస్ అబ్దుల్లా, రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్‌ను ఉగ్రవాదులుగా పేర్కొంటూ వీరిపై ఎన్ఐఏ రూ.3 లక్షల రివార్డును ప్రకటించింది.

    వీరు పుణె ఐసిస్ మాడ్యూల్ కేసులో నిందితులుగా ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది.

    పుణె పోలీసులు, ఎన్‌ఐఏ గతంలో ఈ విషయమై సెంట్రల్ దిల్లీలోని ప్రాంతాల్లో దాడులు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దిల్లీలో ఎన్ఐఏ విస్తృత సోదాలు

    New Delhi!

    The anti-terror agency is on alert over ISIS terrorists roaming in Delhi. A massive search operation is on and ₹ 3 lakh reward has been announced on each of them. The three terrorists at large have been identified as Md Shahnawaz Safiuzzama Alam alias Abdullah, pic.twitter.com/6j558o0r0p

    — पवन/Pawan 🇮🇳 (@ThePawanUpdates) September 30, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్ఐఏ
    ఉగ్రవాదులు
    దిల్లీ
    పుణే

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ పాకిస్థాన్
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఉగ్రవాదులు
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఉత్తర్‌ప్రదేశ్
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్

    ఉగ్రవాదులు

    జమ్ముకశ్మీర్: రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం జమ్ముకశ్మీర్
    హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు హైదరాబాద్
    జమ్ముకశ్మీర్: టెర్రర్ ఫండింగ్ కేసులో పుల్వామా, షోపియాన్‌‌లో ఎన్‌ఐఏ దాడులు  జమ్ముకశ్మీర్
    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా

    దిల్లీ

    ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌.. ఆకాంక్షిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు హత్య
    Delhi woman raped: దిల్లీలో 85ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. బ్లేడుతో పెదవులు కోసి..  అత్యాచారం
    సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి  నరేంద్ర మోదీ

    పుణే

    భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ మహారాష్ట్ర
    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025