NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Volunteers : వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎంత జీతం పెంచుతున్నారంటే
    తదుపరి వార్తా కథనం
    AP Volunteers : వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎంత జీతం పెంచుతున్నారంటే
    ఎంత జీతం పెంచుతున్నారంటే

    AP Volunteers : వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎంత జీతం పెంచుతున్నారంటే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 21, 2023
    02:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు వాలంటీర్ల జీతాలు పెంచనున్నట్లు ప్రకటించింది.

    సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు బహుమానం ప్రకటిస్తున్నామని, ఈ మేరకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

    జనవరి 1 నుంచి వాలంటీర్లకు గౌరవ భృతిని రూ.5 వేల నుంచి రూ.5,750కి పెంచుతున్నామని పేర్కొన్నారు.

    చంద్రబాబు, పవన్ కల్యాణ్'లు రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని, అందుకే రాష్ట్రంలో జగన్ పాలన పోవాలని అంటున్నారని మండిపడ్డారు.

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నా మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి కారుమూరి విశ్వాసం వ్యక్తం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రూ.750 జీతం పెంచుతున్నామన్న ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 

    🔥 *వలంటీర్లకు రూ.750 అదనంగా ఇవ్వబోతున్నాం. ఇవాళ CM జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నాం. ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. జనవరి 1 నుంచే ఇది అమలవుతుంది. ≈ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.*#IncreaseVolunteersHonorarium pic.twitter.com/emLqh2losQ

    — 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) December 21, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    Ap Caste Census : గ్రామ,వార్డు సచివాలయాలకు ఆదేశాలు..వారంలోగా కులగణన సర్వే పూర్తిచేయాలి భారతదేశం
    Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు విశాఖపట్టణం
    Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం బిజినెస్
    AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం' హైకోర్టు

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    గడపగడపకు ప్రోగ్రాంలో సీఎం జగన్ అసంతృప్తి.. గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వనని స్పష్టం ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అకాడమీలు.. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలపై సీఎం జగన్ సమీక్ష ఆంధ్రప్రదేశ్
    అమరావతి ఆర్‌5 జోన్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అమరావతి
    నేడు దిల్లీకి సీఎం వైఎస్ జగన్..వర్షాకాల సమావేశాల వేళ మోదీతో కీలక భేటీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025