English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andra Pradesh: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే!
    తదుపరి వార్తా కథనం
    Andra Pradesh: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే!
    ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే!

    Andra Pradesh: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 26, 2024
    11:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పొందేవారికి తీపికబురు. ఈసారి డిసెంబర్ 31న పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.

    ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు అందజేస్తుండగా, ఈసారి నూతన సంవత్సర దినోత్సవం నేపథ్యంలో ముందుగా డిసెంబర్ 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

    ఈ మేరకు డిసెంబర్ 30న పింఛన్ ప్రభుత్వ ఖాతాకు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం నేతలు ఈ నిర్ణయం తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు సమాచారం.

    నూతన సంవత్సర పండుగకు ముందు డబ్బులు పంపిణీ చేస్తే, అది పింఛన్ పొందేవారికి "న్యూ ఇయర్ గిఫ్ట్" లా భావించవచ్చు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, దీనిని అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

    Details

    తల్లిదండ్రులు లేని పిల్లలకు పింఛన్లు మంజూరు

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో పర్యటించనున్నారని తెలుస్తోంది.

    చంద్రబాబు ప్రతి నెలా 1న ఏదో ఒక జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక, ఈ మధ్యకాలంలో చంద్రబాబు దివ్యాంగుల పింఛన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    అధికారులతో సమీక్షలో ఆయన, అనర్హులు పింఛన్లు పొందుతున్నారని, వారిని త్వరగా గుర్తించి తొలగించాలన్నారు. ఆరు నెలల కాలంలో అనర్హులను గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు.

    రెండు నెలల పింఛన్లు తీసుకోకపోయిన వారు మూడో నెలలో వాటిని పొందగలుగుతారు. అంతేకాక తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్
    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ

    ఆంధ్రప్రదేశ్

    Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్‌ వ్యవస్థ.. విద్యా ప్రమాణాలపై మంత్రి లోకేశ్ ఫోకస్  నారా లోకేశ్
    Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు.. రుణసాయం ఒప్పందానికి ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఆమోదం  భారతదేశం
    Rain Alert : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడూ స్కూళ్లకు సెలవు   భారతదేశం
    AndhraPradesh: రూ.6,200 కోట్లతో హోటళ్లు, రిసార్ట్‌ల రంగంలో పెట్టుబడులు భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: భవిష్యత్తులో డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Andhrapradesh: ఉత్తరాంధ్ర, కోస్తా చెరువుల్లో జలకళ.. రాష్ట్రంలో 840 టీఎంసీల నీటి నిల్వ.. సీఎంకి జలవనరులశాఖ నివేదిక ఆంధ్రప్రదేశ్
    Chandrababu: రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం: చంద్రబాబు  భారతదేశం
    CM Chandrababu: వచ్చే నెలలో పోలవరానికి చంద్రబాబు.. జలవనరులశాఖ ప్రాజెక్టులపై సమీక్ష పోలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025