
AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రకటించింది. ఈ సందర్భంగా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొందరు మంత్రులకు రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీటి వివరాలు క్రింద ఉన్నాయి:
శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం- వంగలపూడి అనిత
పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ- అచ్చెన్నాయుడు
విశాఖపట్నం- డోలా బాలవీరాంజనేయస్వామి
అల్లూరి సీతారామరాజు- గుమ్మిడి సంధ్యారాణి
అనకాపల్లి- కొల్లు రవీంద్ర
కాకినాడ- పొంగూరు నారాయణ
వివరాలు
ఇన్ఛార్జ్ మంత్రులు
తూర్పుగోదావరి- నిమ్మల రామానాయుడు
ఏలూరు- నాదెండ్ల మనోహర్
పశ్చిమగోదావరి, పల్నాడు- గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్- సత్యకుమార్ యాదవ్
కృష్ణా- వాసంశెట్టి సుభాష్
గుంటూరు- కందుల దుర్గేష్
బాపట్ల- కొలుసు పార్థసారథి
ప్రకాశం- ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు- ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల- పయ్యావుల కేశవ్
అనంతపురం- టీజీ భరత్
శ్రీసత్యసాయి, తిరుపతి- అనగాని సత్యప్రసాద్
వైఎస్ఆర్- ఎస్.సవిత
అన్నమయ్య- బీసీ జనార్దన్రెడ్డి
చిత్తూరు- మండిపల్లి రాంప్రసాద్రెడ్డి