NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు
    తదుపరి వార్తా కథనం
    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు
    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు

    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు

    వ్రాసిన వారు Stalin
    Apr 10, 2023
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కన్నడనాట అమూల్ వ్యవహారం ముదురుతోంది. ఎన్నికల సీజన్ కూడా కావడంతో దానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అమూల్ వ్యవవహారం చినికి చినికి గాలి వాన మాదిరిగా మారింది.

    తాజాగా కర్ణాటక పాల రైతులకు మద్దతునిస్తూ బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ (బీబీహెచ్ఏ) అమూల్ ఉత్పత్తులను బహిష్కరించాలని నిర్ణయించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నుంచి వచ్చే నందిని పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని తీర్మానం చేశారు.

    బెంగళూరు మార్కెట్‌లో పాలు, పెరుగులను ప్రవేశపెట్టాలని గుజరాత్‌‌లో అమూల్ ప్రధాన కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది.

    బెంగళూరు

    కర్ణాటకకు గర్వకారణమైన నందిని పాలకు అందరం మనం మద్దతివ్వాలి: కేఎంఎఫ్

    బెంగళూరులోని హోటళ్లలో రోజుకు 4 లక్షల లీటర్ల పాలు, 40,000-50,000 లీటర్ల పెరుగు వినియోగిస్తున్నట్లు బీబీహెచ్ఏ ప్రెసిడెంట్ పీసీ రావు తెలిపారు.

    కేఎంఎఫ్‌కు పాలు సరఫరా చేసే అనేక మంది మహిళా రైతులు ఉన్నారని, హోటళ్ల వ్యాపారులే కాదు, కర్నాటక రైతులు, మహిళా రైతులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు సామాజిక కారకంగా నందినికి మద్దతు ఇవ్వాలని పీసీ రావు కోరారు. కర్ణాటకకు గర్వకారణమైన నందిని పాలకు అందరం మనం మద్దతివ్వాలని వేడుకున్నారు.

    భారతీయ ఉత్పత్తి అయిన అమూల్‌పై కర్ణాటక మిల్క్ అసోసియేషన్‌కు ఎలాంటి పక్షపాతం లేదని రావు అన్నారు.

    అమూల్ పాల ధర లీటరుకు రూ. 54, అయితే నందిని నారింజ పాలు రూ. 43 మాత్రమే అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    బెంగళూరు
    ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    కర్ణాటక

    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు
    డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా విమానం
    Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు అసెంబ్లీ ఎన్నికలు
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ధర్మేంద్ర ప్రధాన్

    బెంగళూరు

    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ రాజ్‌నాథ్ సింగ్
    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు యుద్ధ విమానాలు

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ

    అసెంబ్లీ ఎన్నికలు

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం త్రిపుర
    కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం మానిక్ సాహా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025