NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం
    భారతదేశం

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం

    వ్రాసిన వారు Naveen Stalin
    February 14, 2023 | 05:17 pm 1 నిమి చదవండి
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం
    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం

    ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్, పీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. కమల దళం కూడా అదేస్థాయిలో తిప్పికొట్టింది. బీబీబీ కార్యాలయాల్లో ఐటీ సోదాలను 'అప్రకటిత ఎమర్జెన్సీ'గా కాంగ్రెస్ అభివర్ణించింది. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. మొదట బీబీసీ డాక్యుమెంటరీపై నిషేదం విధించి, ఇప్పుడు ఐటీ దాడులు చేస్తొందని మండిమడింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. బీబీసీ కార్యాలయాల్లో సర్వే వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రతిపక్షాలు తెలుసుకోవాలని అన్నారు. మీడియా సంస్థలో సోదాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదని అన్నారు.

    బీబీసీ అంటే 'భ్రష్ఠ్ బక్వాస్ కార్పొరేషన్': బీజేపీ నేత గౌరవ్ భాటియా

    తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ మహువా మోయిత్రా ఆదాయపు పన్ను శాఖ దాడులపై వ్యంగ్యంగా స్పందించారు. బీబీసీ దిల్లీ కార్యాలయంలో ఆదాయపు పన్ను దాడులు జరుగుతున్నట్లు తెలిసిందని, ఇది నిజమా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఐటీ దాడులను సామెతతో పోల్చారు. 'వినాశకారి విపరీత బుద్ధి' అంటూ చమత్కరించారు. ఐటీ దాడులను బీబీసీపై 'సైద్ధాంతిక అత్యవసర పరిస్థితి' సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదయ్ అభివర్ణించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ నేత గౌరవ్ భాటియా ధీటుగా సమాచారం చెప్పారు. బీబీసీ, కాంగ్రెస్ ఎజెండా ఒకేలా ఉన్నట్లు పేర్కొన్నారు. బీబీసీ అంటే 'భ్రష్ఠ్ బక్వాస్ కార్పొరేషన్' అని చెప్పుకొచ్చారు.

    బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ చేసిన ట్వీట్

    पहले BBC की डॉक्यूमेंट्री आई, उसे बैन किया गया।

    अब BBC पर IT का छापा पड़ गया है।

    अघोषित आपातकाल

    — Congress (@INCIndia) February 14, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    బీబీసీ
    బీజేపీ
    కాంగ్రెస్
    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ
    డాక్యుమెంటరీ
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    బీబీసీ

    BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు దిల్లీ
    బీబీసీ బ్యాన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్ సుప్రీంకోర్టు
    బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు డాక్యుమెంటరీ

    బీజేపీ

    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం త్రిపుర
    'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్ భారతదేశం
    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్ లోక్‌సభ

    కాంగ్రెస్

    వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ లోక్‌సభ
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ రాహుల్ గాంధీ

    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్
    రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్  జీ20 సమావేశం

    డాక్యుమెంటరీ

    ఆస్కార్ గెలిచిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగును చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు ఆస్కార్ అవార్డ్స్
    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు  బీబీసీ

    నరేంద్ర మోదీ

    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ బెంగళూరు
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    ఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా వ్లాదిమిర్ పుతిన్

    ప్రధాన మంత్రి

    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ రాజ్యసభ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023