NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Raksha Bandhan Tragedy: చనిపోయే ముందు సోదరుడికి రాఖీ కట్టిన యువతి
    తదుపరి వార్తా కథనం
    Raksha Bandhan Tragedy: చనిపోయే ముందు సోదరుడికి రాఖీ కట్టిన యువతి
    చనిపోయే ముందు సోదరుడికి రాఖీ కట్టిన యువతి

    Raksha Bandhan Tragedy: చనిపోయే ముందు సోదరుడికి రాఖీ కట్టిన యువతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2024
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

    వేధింపులు తాళలేక గడ్డిమందు తాగి కోన ఊపిరితో ఉన్న ఓ విద్యార్థిని తన సోదరుడికి రాఖీ కట్టి కన్నుమూసింది.

    రాఖీ పండగకు తాను లేకపోతే తన సోదరుడికి ఎవరు రాఖీ కడతారని భావించి, రాఖీ కట్టి తాను ప్రాణాలను విడిచింది.

    ఇక విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఆకతాయిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర చట్టాల కేసు నమోదు చేశామని నర్సింహులపేట పోలీసులు తెలిపారు.

    Details

    పోలీసుల అదుపులో నిందితులు

    మహబూబ్ నగర్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(17) కోదాడలో పాలటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది.

    ఖమ్మం పట్టణానికి చెందిన ఓ అకతాయి ప్రేమ పేరిట తరుచూ వేధిస్తుండటంతో ఆమె గత గురవారం గడ్డిముందు తాగింది.

    కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, శనివారం రాత్రి తమ్ముడికి రాఖీ కట్టింది. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆ విద్యార్థిని మృతి చెందింది.

    బాలికను వేధింపులకు గురిచేసిన నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాఖీ పండగ
    తెలంగాణ

    తాజా

    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం కల్వకుంట్ల కవిత
    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ

    రాఖీ పండగ

    రాఖీ పండగ: మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పండగలో వస్తున్న ఈ మార్పులు గమనించారా?  జీవనశైలి
    రాశిని బట్టి రాఖీ పండగ రోజు ఇవ్వాల్సిన బహుమతులు  జీవనశైలి
    రాఖీ పండగ: ఇంట్లో ఆడే ఆటలతో పండగను మరింత ఉత్సాహంగా మార్చేయండి  పండగ
    రాఖీ పండగ: ముహూర్తం, తెలుసుకోవాల్సిన విషయాలు, రాఖీ కట్టడానికి సరైన సమయాలు  పండగ

    తెలంగాణ

    Nagarkurnool: నాగర్ కర్నూల్ లో విషాదం.. ఇల్లు కూలి తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృతి  భారతదేశం
     ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ  రేవంత్ రెడ్డి
    Telangana: కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు భారతదేశం
    Telangana: పెద్ద అంబర్‌పేటలో పోలీసులు కాల్పులు.. ఎందుకంటే ? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025