NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం 
    బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం

    బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం 

    వ్రాసిన వారు Stalin
    May 29, 2023
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులను కలిపే బెంగళూరు-హైదరాబాద్(ఎన్‌హెచ్ 44) జాతీయ రహరదారి విస్తరణ పనులు ఏడాది పాటు ఆలస్యం కానున్నాయి.

    రెండు ఐటీ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు మంజూరైన హైదరాబాద్- బెంగళూరు డిజిటల్ హైవే పనులు 2024-25లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

    2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా సుమారు 10,000 కి.మీ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) మౌలిక సదుపాయాల కల్పించాలని, రోడ్లను అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గతంలో నిర్ణయించింది.

    ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ప్రణాళికలు రచించింది. ఈ 10,000 కిలోమీటర్ల జాబితాలో బెంగళూరు-హైదరాబాద్ హైవేకు కూడా స్థానం లభించింది.

    తెలంగాణ

    రూ.4,750 కోట్లు కేటాయింపు 

    బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవేను నాలుగు లైన్ల నుంచి ఆరు లేన్‌లుగా తీర్చి దిద్దనున్నారు.

    ఈ హైవే విస్తరణ కోసం కేంద్రం రూ. 4,750 కోట్లను కేటాయించింది.

    బెంగళూరు-హైదరాబాద్ మధ్య దూరం 576 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో తెలంగాణలో 190 కిలోమీటర్లు ఉంటాయి. మిగతా రోడ్డు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఉంది.

    గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పట్టేది.

    ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ రోడ్డును ఫోర్ లేన్‌గా మార్చారు. తద్వారా ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గించారు.

    ఇప్పుడు ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించేందుకు రహదారిని 6లేన్లుగా విస్తరించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    హైదరాబాద్
    తాజా వార్తలు

    తాజా

    S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు  రష్యా
    Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని  కెనడా
    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్

    బెంగళూరు

    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ కర్ణాటక
    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు యుద్ధ విమానాలు

    హైదరాబాద్

    బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు తెలంగాణ
    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    అలుపెరగని శిల్పకారుడు 'రామ్ వంజీ సుతార్'; 98ఏళ్ల వయసులో అంబేద్కర్ విగ్రహానికి రూపం  అంబేద్కర్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు దిల్లీ

    తాజా వార్తలు

    81 పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం  ముంబయి ఇండియన్స్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం  న్యూయార్క్
    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025