గణతంత్ర దినోత్సవం: వార్తలు
Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. హీ మ్యాన్.. లెజెండరీ జర్నీ
ఇటీవల బాలీవుడ్ చారిత్రక నటుడు ధర్మేంద్ర మరణించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతదేశంలో రెండో అత్యున్నత పౌర అవార్డు పద్మ విభూషణ్ ను ప్రకటించింది.
PM Modi: స్వేచ్ఛ లేకుండా అభివృద్ధి లేదు, ఐక్యతే బలం: మోదీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశం ఇచ్చారు.
150 Years Of 'Vande Mataram': గణతంత్ర దినోత్సవ పరేడ్లో 'వందే మాతరం'కు 150 ఏళ్లు, సైనిక శక్తి ప్రదర్శన
భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఢిల్లీలోని కర్తవ్య పథ్పై జరిగే పరేడ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్నారు.
Republic Day 2026: గణతంత్ర వేడుకలకు ముస్తాబైన భారత్.. రిపబ్లిక్ డే పరేడ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
2026 జనవరి 26న భారత్ తన '77వ గణతంత్ర దినోత్సవాన్ని' ఘనంగా జరుపుకోనుంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన అనంతరం, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
Republic Day 2026: తెలుగు రాష్ట్రాలకు శకటాల ప్రదర్శనలో తాత్కాలిక మినహాయింపు
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం, జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో ఇరు తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు ఈసారి అవకాశం దక్కలేదు.
Delhi Rain: ఢిల్లీ,ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షం.. ప్రజలకు ఇబ్బందులు
ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షంతో పాటు భారీగా మంచు కురుస్తోంది.
Republic Day: రిపబ్లిక్ డే వేళ '26-26' ఉగ్ర కుట్ర.. నిఘా వర్గాల నుంచి అలర్ట్
పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) భారత్లో ఉగ్రదాడులు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా శాఖ వెలికితీసింది.
Republic Day 2026: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్ తొలి రిపబ్లిక్ డే పరేడ్ - దీని ప్రత్యేకత ఏంటీ?
దేశ రాజధానిలో ఈ ఏడాది జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రతి సారి చూసే సంప్రదాయాలకంటే వేరుగా ఉండనుంది.
Republic Day 2026: రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు? భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకంతటి విశిష్టత?
వ్యాపార లావాదేవీల నెపంతో భారత్లో అడుగుపెట్టిన బ్రిటిష్ పాలకులు, అప్పటి భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకున్నారు.
Republic Day Parade 2026: 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు 10 వేల మంది ప్రత్యేక అతిథులు
జనవరి 26న న్యూదిల్లీలోని కర్తవ్య పథ్లో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు కనీసం 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
Republic Day : ఆగస్టు 15 vs జనవరి 26: జాతీయ జెండా ఎగురవేసే విధానం లోని వ్యత్యాసాలు ఇవే..
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
Animal Contingent: గణతంత్ర దినోత్సవ పరేడ్లో తొలి 'యానిమల్ కంటింజెంట్' ప్రదర్శన
దిల్లీని కర్తవ్యపథ్ సంతకం చేసే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వచ్చే ఏడాది జనవరి 26న ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండనుంది.
Etikoppaka Toys : రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం!
రిపబ్లిక్డే వేడుకల్లో భాగంగా దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన పరేడ్లో ఆంధ్రప్రదేశ్ శకటం మూడో స్థానం సాధించింది.
Draupadi Murmu: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. దిల్లీలో వైభవంగా గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, దిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆమె సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అమెరికా అభినందనలు
భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసింది.
Etikoppaka: రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటం
ఈ నెల 26న, కర్తవ్యపథ్లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో మొత్తం 26 శకటాలు పరుగులు తీయనున్నాయి .
Republic Day 2025 Parade: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.. పరేడ్ థీమ్, అవార్డులు, ముఖ్య అతిథి.. షెడ్యూల్ ఇదే
దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
Republic Day 2025 : రిపబ్లిక్ డే జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందంటే?
మన భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సాధించింది. ఆ తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది.
Republic Day 2025: జనవరి 26న గణతంత్ర దినోత్సవం.. దేశాభివృద్ధి కోసం మనం ఏం చేయాలి?
గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకల రోజే కాకుండా, మన రాజ్యాంగంలో ఉన్న విలువలను మనందరికీ గుర్తుచేసే రోజు.
Republic Day 2025: రిపబ్లిక్ డే 2025 పరేడ్ టిక్కెట్ ఎలా బుక్ చేసుకోవాలి - ధరల పూర్తి వివరాలు ఇలా
భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది.
Republic Day 2025: ఈ సారి జరిగే గణతంత్ర వేడుకలు.. 76వ లేదా 77వదా ?
భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
Republic Day: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Republic Day: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!
1950 జనవరి 26న భారతావనికి గణతంత్ర దేశంగా మారడం సంతోషకరమైన చారిత్రక ఘట్టం. మొట్టమొదటిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసి, 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించారు.
Republic Day 2025: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
2025 గణతంత్ర దినోత్సవం కోసం ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యే అవకాశం ఉందని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
Republic Day: మహిళా శక్తిని చాటనున్న రిపబ్లిక్ డే..ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం దేశమంతా ఘనంగా జరగనున్నాయి.
Republic Day 2024: భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్ గురించి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు
ప్రతి సంవత్సరం, గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. 1950లో ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది.
Republic Day 2024:2024రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని వార్తా సంస్థ PTI శుక్రవారం నివేదించింది.
Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా
2024, జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు జో బైడెన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ప్రధాని మోదీ
జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఆహ్వానించారు.
మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్
2024లో రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య్ పథ్లో నిర్వహించే పరేడ్ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జనవరి 12 నుంచి 23 మధ్య మెల్బోర్న్లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భారత్పై వ్యతిరేక భావజాలంతో 74వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడులు చేశారు.
గణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక
74వ గణతంత్ర వేడుకల వేళ ప్రధాని మోదీ తలపాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి స్వాతంత్య్ర, రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఆయన వస్త్రాధారణ హైలెట్గా నిలుస్తోంది. ముఖ్యంగా మోదీ ధరించే తలపాగా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్యపథ్లో అంబరాన్నంటిన సంబరాలు
దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్యపథ్లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు.
తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీనుంచి ఏడుగురికి అవార్టులు వచ్చాయి.
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రపతి పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను గెలుచుకుంది.
ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.
రాజ్భవన్లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం
కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి రావడంతో, ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ఛత్తీస్గఢ్: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
ఛత్తీస్గఢ్లో జనవరి 26న నిర్వహంచే రిపబ్లిక్ డే పరేడ్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ సిబ్బంది పరేడ్లో పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీపీ పి.సుందర్రాజ్ వెల్లడించారు.
రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం
దిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు కలకలం సృష్టించాయి. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో దిల్లీలో పలు ప్రాంతాల్లో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి.