పద్మశ్రీ అవార్డు గ్రహీతలు: వార్తలు
28 Jan 2025
క్రీడలుHarvinder Singh: హర్విందర్ సింగ్ గురించి మీకు తెలుసా? ఎందుకు ఆయనకు పద్మశ్రీ దక్కింది?
భారతదేశానికి తొలి పారాలింపిక్ బంగారు పతకాన్ని తీసుకువచ్చిన విలువిద్య క్రీడాకారుడు హర్విందర్ సింగ్, గణతంత్ర దినోత్సవానికి ముందు ప్రఖ్యాత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
25 Jan 2025
పద్మశ్రీ పురస్కారాలుPadma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం 2025 నాటి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.
04 Feb 2024
తెలంగాణRevanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.
26 Jan 2024
పద్మవిభూషణ్Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
26 Jan 2023
గణతంత్ర దినోత్సవంతెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీనుంచి ఏడుగురికి అవార్టులు వచ్చాయి.
25 Jan 2023
పద్మవిభూషణ్padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు
ఎస్పీ వ్యవస్థాపకులు, దివంగత ములాయం సింగ్ యాదవ్, సంగీతకారుడు జాకీర్ హుస్సేన్, ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు దివంగత దిలీప్ మహలనాబిస్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ను కేంద్రం ప్రకటించింది.