NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు
    భారతదేశం

    తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు

    తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 26, 2023, 11:26 am 1 నిమి చదవండి
    తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు
    తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీనుంచి ఏడుగురికి అవార్టులు వచ్చాయి. చిన జీయర్ స్వామి- పద్మ భూషణ్(తెలంగాణ): 1956లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిలో స్వామిజీ జన్మించారు. 1980లో సన్యాసి దీక్షను స్వీకరించారు. కమలేష్ డి పటేల్-పద్మ భూషణ్(తెలంగాణ): హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌గైడ్‌గా కమలేష్ డి పటేల్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. 1956లో గుజరాత్‌లో ఈయన జన్మించారు. రామకృష్ణారెడ్డి(తెలంగాణ): గిరిజన భాషల గుర్తింపు కోసం కృషి చేస్తున్న బి.రామకృష్ణారెడ్డిని ప్రద్మశ్రీ వరించింది. విజయ్ గుప్తా(తెలంగాణ): నీలి విప్లవంలో కీలక పాత్ర పోషించిన విజయ్‌గుప్తాకు ప్రద్మశ్రీ వచ్చింది. . పసుపులేటి హన్మంతరావు(తెలంగాణ): పిల్లల వైద్యునిగా విశేష కృషి చేసిన హనుమంతరావుకి ప్రద్మశ్రీ వచ్చింది.

    ఆంధ్రప్రదేశ నుంచి అవార్డులు వరించింది వీరికే..

    ఎంఎం కీరవాణి-పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): 'ఆర్ఆర్ఆర్‌' సినిమాలో 'నాటు నాటు' పాటకు గోల్డెన్‌గ్లోబ్ అవార్డు రావడంతో ఆయనకు ప్రపంచస్థాయిలో గుర్తింపు లంభించింది. ఈ పాట ఆస్కార్‌కు కూడా నామినేట్ కావడం గమనార్హం. అబ్బారెడ్డి నాగేశ్వరరావు- పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్):ఆర్కిడ్ జాతికి చెందిన 35రకాల మొక్కలను ఈయన కనుగొన్నారు. సీవీ రాజు- పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్):లక్క బొమ్మల తయారీలో ఈయన నిష్ణాతులు. కెఎన్ గణేశ్-పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): ఈయన దేశంలోనే తొలి డీఎన్ఏ సిథసిస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రకాశ్ చంద్రసూద్‌- పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): న్యూక్లియర్ ఫిజిక్స్‌లో విశేష కృషి చేశారు. సచ్చిదానంద శాస్త్రి- పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): ఈయన ప్రముఖ హరికథకుడు. రామాయమ, మహాభారత ఇతిహాసాలను హరికథా రూపంలోకి తెచ్చిన ఘనత ఈయన సొంతం. సంకురాత్రి చంద్రశేఖర్-పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): సంకురాత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధి విశేష కృషి చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ
    గణతంత్ర దినోత్సవం
    పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    తాజా

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తెలంగాణ

    ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    TSPSC సంచలన నిర్ణయం; గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు భారతదేశం
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్

    గణతంత్ర దినోత్సవం

    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ ఆస్ట్రేలియా
    గణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక నరేంద్ర మోదీ
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు దిల్లీ
    ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు దిల్లీ

    పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు పద్మవిభూషణ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023