NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
    తదుపరి వార్తా కథనం
    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
    మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు

    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు

    వ్రాసిన వారు Stalin
    Jan 25, 2023
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.

    వాణిజ్య రంగంలో వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 12 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. భారత్-ఈజిప్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద, రాజకీయ, భద్రత, ఆర్థిక, శాస్త్రీయ రంగాలలో సమగ్ర సహకారం కోసం దీర్ఘకాలిక ఫ్రేమ్‌వర్క్‌పై దృష్టి సారించనున్నట్లు మోదీ పేర్కొన్నారు.

    భారతదేశం, ఈజిప్టుల రక్షణ పరిశ్రమల మధ్య సహకారంపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు.

    రిపబ్లిక్ డే

    ఐదు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు

    ఐటీ, సైబర్‌సెక్యూరిటీ, కల్చర్‌, యూత్‌ మేటర్స్‌, బ్రాడ్‌కాస్టింగ్‌లో సహకారం వంటి ఐదు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

    ఈ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వాముల స్థాయికి తీసుకువెళతామని ఇరుదేశాల అధినేతలు ఆశించాయి.

    తీవ్రవాద నిరోధం, రక్షణ విషయంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి ఈజిప్టు ఆసక్తిగా ఉందని అబ్దెల్ ఫతాహ్ చెప్పారు. పర్యాటకాన్ని పెంచేందుకు ఇరు దేశాల మధ్య మరిన్ని విమానాలు నడపాలని సీసీ ప్రతిపాదించారు.

    ఉగ్రవాద దాడులపై ఈజిప్ట్-భారత్ విచారం వ్యక్తం చేశాయి. మానవాళికి ఉగ్రవాదం పెను ముప్పు వంటిదని, సిమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి కట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రధాని చెప్పిన మాటలను సీసీ ఆమోదించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    గణతంత్ర దినోత్సవం

    తాజా

    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్
    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ గుజరాత్
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    ప్రధాన మంత్రి

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం నరేంద్ర మోదీ
    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ

    గణతంత్ర దినోత్సవం

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం దిల్లీ
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది ఛత్తీస్‌గఢ్
    రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి లైఫ్-స్టైల్
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025