NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌ 
    తదుపరి వార్తా కథనం
    మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌ 
    మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌

    మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌ 

    వ్రాసిన వారు Stalin
    May 08, 2023
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024లో రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య్ పథ్‌లో నిర్వహించే పరేడ్‌ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

    మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా పరేడ్ ఉండేలా చేసేందుకు అవసమైన ప్రతిపాదలను సిద్ధం చేస్తున్నారు.

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే కవాతులో జరిగే మార్చ్ పాస్ట్, టేబుల్‌లాక్స్, ప్రదర్శనలలో ఆడవారు మాత్రమే పాల్గొంటారని అధికారులు చెప్పారు.

    నారీ శక్తికి ఈ చర్య మరొక బూస్టప్‌గా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

    గణతంత్ర

    సైనిక దళాల్లో మహిళలకు ప్రాముఖ్యత

    రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని హోం అఫైర్స్, కల్చర్, అర్బన్ డెవలప్‌మెంట్‌తో సహా ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా తెలియజేసింది.

    ఇటీవల సంవత్సరాల్లో రక్షణ బలగాలు, సైనిక దళాల్లోని అన్ని పాత్రల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు.

    అందులో భాగంగానే కమాండర్‌, డిప్యూటీ కమాండర్‌లు అయ్యారు. అలాగే ప్రధాని మోదీ మన్ కీ బాత్ 99వ ఎడిషన్‌లో ప్రసంగిస్తూ, భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ మహిళలు, వారి సాధికారత పెద్ద పాత్ర పోషిస్తుందని ప్రధాని అన్నారు.

    ఈ నేపథ్యంలో 74వ గణతంత్ర వేడుకలను నారీశక్తి ఇతి వృత్తంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గణతంత్ర దినోత్సవం
    రక్షణ శాఖ మంత్రి
    రక్షణ
    తాజా వార్తలు

    తాజా

    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్
    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా

    గణతంత్ర దినోత్సవం

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం దిల్లీ
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది ఛత్తీస్‌గఢ్
    రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి లైఫ్-స్టైల్
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం తెలంగాణ

    రక్షణ శాఖ మంత్రి

    అమెరికా అణు ప్రయోగ కేంద్రంపై చైనా 'గూఢచారి' బెలూన్‌, పెంటగాన్ అలర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను గుర్తించిన అమెరికా, డ్రాగన్ వ్యూహం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు

    రక్షణ

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ

    తాజా వార్తలు

    అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్ గంగుల కమలాకర్
    కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ తప్పిన ప్రమాదం; హెలికాప్టర్ అత్యవసరల ల్యాండింగ్ కర్ణాటక
    నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు విమానం
    DC vs GT: బౌలింగ్‌లో షమీ మెరుపులు; గుజరాత్ టైటాన్స్‌ లక్ష్యం 131 పరుగులు  గుజరాత్ టైటాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025