NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CBSE: ఓపెన్ బుక్ పరీక్ష నివేదికను కొట్టేసిన సీబీఎస్‌ఈ, నకిలీ వార్తలపై నోటీసు జారీ 
    తదుపరి వార్తా కథనం
    CBSE: ఓపెన్ బుక్ పరీక్ష నివేదికను కొట్టేసిన సీబీఎస్‌ఈ, నకిలీ వార్తలపై నోటీసు జారీ 
    ఓపెన్ బుక్ పరీక్ష నివేదికను కొట్టేసిన సీబీఎస్‌ఈ,నకిలీ వార్తలపై నోటీసు జారీ

    CBSE: ఓపెన్ బుక్ పరీక్ష నివేదికను కొట్టేసిన సీబీఎస్‌ఈ, నకిలీ వార్తలపై నోటీసు జారీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 19, 2024
    04:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీబీఎస్‌ఈ (CBSE) వచ్చే ఏడాది జరగనున్న 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే వార్తలపై స్పందించింది.

    2025లో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలలో 15 శాతం సిలబస్ తగ్గించడం, కొంతమంది సబ్జెక్టులలో ఓపెన్ బుక్‌ పరీక్షలు నిర్వహించబోతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు కొట్టిపారేసింది.

    ఈ మేరకు, ఈ రకమైన అనధికారిక సమాచారంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సీబీఎస్‌ఈ సూచించింది.

    వివరాలు 

    తప్పుదోవపట్టించే వార్తలను విశ్వసించవద్దు:  సీబీఎస్‌ఈ 

    "ఈ సంవత్సరం 10, 12 పరీక్షల విధానంలో ఎటువంటి మార్పులూ చేయలేదు" అని, సీబీఎస్‌ఈ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

    అలాగే, 2025 బోర్డు పరీక్షలకు సంబంధించిన అధికారిక సమాచారం తమ వెబ్‌సైట్‌లోనే విడుదల చేస్తామని చెప్పింది.

    అందువల్ల, ఇలాంటి తప్పుదోవపట్టించే వార్తలను విశ్వసించవద్దని హెచ్చరించింది.

    ఇదిలా ఉండగా, సీబీఎస్‌ఈ త్వరలోనే 10, 12వ తరగతి పరీక్షల డేట్‌షీట్‌ను విడుదల చేయనుంది.

    సాధారణంగా నవంబర్‌లో ఈ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. గతంలో ఉన్న ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈసారి కూడా ఫిబ్రవరి 15 నుండి బోర్డు పరీక్షలు ప్రారంభం కావచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విద్యార్థులు

    తాజా

    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు

    విద్యార్థులు

    ఏపీ శ్రీకాకుళం కుర్రాడే నీట్‌ చక్రవర్తి.. దేశంలోనే ప్రథమ ర్యాంక్‌ పరీక్ష ఫలితాలు
    భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్; అమెరికా వీసా స్లాట్లు విడుదల అమెరికా
    తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం తెలంగాణ
    గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు గుంటూరు జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025