NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం
    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల

    కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 13, 2023
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ జనతా పార్టీ అగ్రనేతల వరుస పర్యటనల నేపథ్యంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు నిధుల ప్రవాహం పారిస్తోంది. ఈ మేరకు 3వ విడత కేంద్ర జీఎస్టీ పన్నుల నిధులను విడుదల చేసింది.

    జూన్‌ నెలకు గానూ 3వ విడత కింద కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాగా విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో మొత్తం రూ.1,18,280 కోట్ల నిధులను రిలీజ్ చేసింది.

    జూన్‌ చెల్లింపులతో పాటు ఒక విడత అడ్వాన్స్‌ ను అందించినట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఏపీకి రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లను కేటాయించింది.

    DETAILS

    అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ కు రూ.21,218 కోట్లు రిలీజ్

    1. ఉత్తర్ ప్రదేశ్ కు రూ.21,218 కోట్లు

    2. ఆంధ్ర ప్రదేశ్ - రూ.4,787 కోట్లు

    3. తెలంగాణ - రూ.2,486 కోట్లు

    4. అరుణాచల్ ప్రదేశ్ - రూ.2,078 కోట్లు

    5. అస్సాం - రూ.3,700 కోట్లు

    6. బిహార్ - రూ.11,897 కోట్లు

    7. ఛత్తీస్ గఢ్ - రూ.4,030 కోట్లు

    8. గోవా - రూ.457 కోట్లు

    9. గుజరాత్ - రూ.4,114 కోట్లు

    10. హర్యానా - రూ.1,293 కోట్లు

    11. హిమాచల్ ప్రదేశ్ - రూ.982 కోట్లు

    12. ఝార్ఖండ్ - రూ.3,912 కోట్లు

    13. కర్ణాటక - రూ.4,314 కోట్లు

    DETAILS

    పెద్ద రాష్ట్రాలకు అధిక నిధులు

    14. కేరళ - రూ.2,277 కోట్లు

    15. మధ్యప్రదేశ్ - రూ.9,285 కోట్లు

    16. మహారాష్ట్ర - రూ.7,472 కోట్లు

    17. మణిపూర్ - రూ. కోట్లు

    18. మేఘాలయ - రూ. కోట్లు

    19. మిజోరం - రూ. కోట్లు

    20. నాగాలాండ్ - రూ.673 కోట్లు

    21. ఒడిశా - రూ.5,356 కోట్లు

    22. పంజాబ్ - రూ.2,137 కోట్లు

    23. రాజస్థాన్ - రూ.7,128 కోట్లు

    24. సిక్కిం - రూ.459 కోట్లు

    25. తమిళనాడు - రూ.4,825 కోట్లు

    26. త్రిపుర - రూ.8,37 కోట్లు

    27. ఉత్తరాఖండ్ - రూ.1,322 కోట్లు

    DETAILS

    విభజన చట్టం, నీతి ఆయోగ్ సిఫార్సులతోనే ఏపీకి ఆర్థిక సాయం : కేంద్రం

    28. పశ్చిమ బెంగాల్ - రూ.8, 898 కోట్లు

    మొత్తం - రూ.1, 18, 280 కోట్లను విడుదల చేసిన కేంద్రం.

    కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం మేర వాటాను రాష్ట్రాలకు అందిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో దాదాపు 14 విడతల్లో రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేస్తుంది.

    అయితే విడుదలైన ఆయా నిధులను అభివృద్ధి పథకాలను మరింత వేగం చేసేందుకు వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

    ఏపీకి విభజన చట్టం హామీ ప్రకారం ఇప్పటివరకు రూ.23,110.47 కోట్ల సాయం పంపిణీ చేశామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. విభజన చట్టం నిబంధనలు, నీతి ఆయోగ్ సిఫార్సులతోనే ఆర్థికసాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్థిక శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    ఆర్థిక శాఖ మంత్రి

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్
    ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు ఆర్థిక సర్వే

    ఆంధ్రప్రదేశ్

    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం

    తెలంగాణ

    తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌‌లో పిడుగులతో కూడిన వానలు  ఐఎండీ
    తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు  తాజా వార్తలు
    వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు  హైకోర్టు
    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025