NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Samagra Kutumba Survey: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. 75 ప్రశ్నలతో డేటా సేకరణ!
    తదుపరి వార్తా కథనం
    Samagra Kutumba Survey: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. 75 ప్రశ్నలతో డేటా సేకరణ!
    తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. 75 ప్రశ్నలతో డేటా సేకరణ!

    Samagra Kutumba Survey: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. 75 ప్రశ్నలతో డేటా సేకరణ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 06, 2024
    11:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సర్వేను ప్రారంభించారు.

    ఈ సర్వేలో ప్రభుత్వం ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోనున్నారు.

    ఈ సర్వేలో ప్రజల ఆస్తులు, అప్పులు, ఆదాయాలు, కుటుంబ సభ్యులు, విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వివరాలు, ఉద్యోగ, వృత్తి వంటి 75 రకాల ప్రశ్నలతో డేటా సేకరిస్తున్నారు.

    ఈ సర్వేలో కుటుంబ యజమాని, వారి సభ్యుల వివరాలతో పాటు, ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, వృత్తి, ఉద్యోగ వివరాలను నమోదు చేయనున్నారు.

    ఇంట్లో ఎవరు విదేశాలకు వెళ్లారు, ఏ కారణం వల్ల వెళ్లారు అన్నది కూడా అడిగే అవకాశం ఉంది.

    Details

    సమగ్ర సర్వేకు ప్రజల సహకారం అవసరం: మంత్రి శ్రీధర్‌బాబు

    ఉన్నత చదువు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఇతర కారణాలు చెప్పాల్సి ఉంటుంది.

    విదేశాలకు వెళ్లిన వారు యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా దేశాలకు వెళ్లినట్లయితే, ప్రతి దేశానికి ప్రత్యేక కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.

    ఈ సర్వేను రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

    సర్వేను విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక ప్రణాళికల కోసం చేపట్టినట్లు తెలిపారు. ఈ సర్వే వల్ల రేషన్ కార్డులు లేదా ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని వార్తలను ఆయన ఖండించారు.

    సర్వేకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

    Details

    పత్రాలు స్వీకరించము :  పొన్నం ప్రభాకర్

    ఇంటింటి సర్వేలో ప్రజల సహకారం అత్యంత కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

    పత్రాలు స్వీకరించమని, ప్రజలు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

    అందరి సూచనల మేరకు ఈ ప్రశ్నలు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

    ఈ సర్వే ద్వారా రాష్ట్రం రోల్‌మోడల్‌గా మారగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    తెలంగాణ

    Telangana Liquor Sales: వెయ్యి కోట్ల మందు విక్రయం.. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు! ఇండియా
    Singareni Coal: దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
    TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్-1మెయిన్ హాల్ టికెట్లు విడుదల ఇండియా
    Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన ఆంధ్రప్రదేశ్

    ఇండియా

    Nobel Prize 2024 : రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి.. ముగ్గురు శాస్త్రవేత్తలకు గౌరవం నోబెల్ బహుమతి
    Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం షాపులకు 50వేల దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్
    Ajay Jadeja: జామ్‌నగర్ రాజకుటుంబానికి అజయ్ జడేజా వారసుడు.. అధికారిక ప్రకటన విడుదల క్రికెట్
    DMart Q2 Results: డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి  వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025