NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే!
    తదుపరి వార్తా కథనం
    Congress : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే!
    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే!

    Congress : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 20, 2023
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీని ఆదివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.

    ఈ కమిటీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు సీనియర్ నేతలకు చోటు లభించింది. 39 మందితో కూడిన సీడబ్ల్యూసీని ఏర్పాటు చేశారు.

    ఇందులో శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది నేతలు, ప్రత్యేక ఆహ్వానితులగా 13 మందిని నియమించారు. సీడబ్ల్యూసీలో ఏపీ నుంచి రఘువీరారెడ్డికి చోటు లభించగా, తెలంగాణ నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లభించకపోవడం గమనార్హం.

    ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులగా , ఖర్గే ,సచిన్‌ పైలట్‌ , దిగ్విజయ్‌సింగ్‌ ,శశిథరూర్‌ , అధిరంజన్‌,జితేంద్రసింగ్‌ , అశోక్‌ చవాన్‌ , దీపక్‌ బవారియాకు అవకాశం లభించింది.

    Details

    రేవంత్, ఉత్తం వర్గాలను నిరాశపరిచన కాంగ్రెస్ అదిష్టానం

    ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రాధాన్యత ఉంటుందని అంతా భావించినా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం చోటు లభించలేదు.

    కాంగ్రెస్ సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ఖర్గే ప్రకటించారు. రేవంత్, ఉత్తం వర్గాలను కాంగ్రెస్ అదిష్టానం నిరాశపరిచింది.

    అయితే దామోదర రాజనరసింహను శాశ్వత ఆహ్వానితులుగా ప్రకటించడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకోల్పుతాం: భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క మల్లు
    కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా?: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ ప్రతిపక్షాలు

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీ

    రాజస్థాన్ కాంగ్రెస్ లో లుకలుకలు .. సొంత పార్టీ దిశగా సచిన్ పైలట్ రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025