
Rahul Gandhi: రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతన్న అవతారమెత్తారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో శనివారం ఆకస్మిక పర్యటన చేశారు.
అక్కడి వ్యవసాయ పొలాలకు వెళ్లి రైతులను ఆశ్చర్య పరిచారు. అక్కడి రైతులతో మమేకమయ్యారు.
ట్రాక్టర్తో రాహుల్ గాంధీ పొలం దున్నారు. ఆ తర్వాత రైతులు, కూలీలతో కలిసి నాట్లు కూడా వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్బీర్ సింగ్ మాలిక్ తెలిపారు.
కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రాహుల్ గాంధీ నాట్లు వేసిన ఫొటోలు, అక్కడి రైతులతో మాట్లాడిన దృశ్యాలను విడుదల చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పొలంలో రైతులతో మమైకమైన రాహుల్ గాంధీ
हरियाणा में किसानों के बीच पहुंचे जननायक @RahulGandhi जी। pic.twitter.com/bfX3iUgkxt
— Congress (@INCIndia) July 8, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రాక్టర్తో పొలం దున్నుతున్న రాహుల్
जय किसान 🌾 pic.twitter.com/iBFLUax1uC
— Congress (@INCIndia) July 8, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రైతులతో సరదాగా నాటు వేస్తున్న రాహుల్ గాంధీ
हमारा अभिमान, भारत के किसान 🌾🇮🇳
— Mallikarjun Kharge (@kharge) July 8, 2023
जन-जन को एकजुट करना है,
सबको साथ लेकर चलना है।
आज हरियाणा के सोनीपत में हमारे अन्नदाता किसानों व मेहनतकश खेत-मज़दूरों से श्री @RahulGandhi ने संवाद किया।
ये कांग्रेस पार्टी की संवेदनशीलता को दर्शाता है। pic.twitter.com/pnzM7I2jNv