NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం
    కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం

    Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 17, 2024
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవి ప్రసాద్ శెట్టి కుమారుడు ప్రాజ్వల్ శెట్టి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరు మృతి చెందారు.

    ఊడుపి జిల్లా షిర్వా వద్ద 39 ఏళ్ల మోహమ్మద్ హుస్సేన్‌ను SUV తో ఢీకొట్టి అతని మరణానికి కారణమయ్యారు.

    నవంబర్ 13 న ఉదయం 5 గంటల సమయంలో ప్రాజ్వల్ డ్రైవ్ చేసిన థార్ ఎస్‌యూవీ, మోటార్సైకిల్‌ను బలంగా ఢీకొన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

    ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

    Details

    కేసు నమోదు చేసుకున్న పోలీసుల

    కానీ మరుసటి రోజు ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై షిర్వా పోలీసులు ప్రాజ్వల్‌ను నవంబర్ 14 న అరెస్టు చేశారు.

    అయితే నిందితుడిని అరెస్టు చేసిన వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. దేవీప్రసాద్ ప్రస్తుతం కోఅపరేటివ్ సోసైటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    కర్ణాటక

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు   భారతదేశం
    KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్​  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం నరేంద్ర మోదీ
    Kanhaiya Kumar: ఢిల్లీలో హస్తం పార్టీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరాతో దాడి.. దిల్లీ

    కర్ణాటక

    Karnataka: కర్ణాటకలో పానీపూరి ప్రియులకు షాక్.. పానీపూరీ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం  భారతదేశం
    Karanataka: చిక్కబళ్లాపూర్ బీజేపీ ఎంపీ పార్టీలో మద్యం.. ట్విస్ట్ ఏంటంటే..?  భారతదేశం
    Ex-Karnataka minister: కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్రకు 6 రోజుల ED రిమాండ్.. కాంగ్రెస్
    Nasscom : కర్ణాటకలో ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే బిల్లు.. రద్దు చేయాలని నాస్కామ్ డిమాండ్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025