NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌‌ను పట్టివేత 
    తదుపరి వార్తా కథనం
    Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌‌ను పట్టివేత 
    Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌‌ను పట్టివేత

    Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌‌ను పట్టివేత 

    వ్రాసిన వారు Stalin
    Feb 21, 2024
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ, పూణెలో రెండు రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 1,100కిలోలో నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

    ఈ డ్రగ్ పేరు మెఫెడ్రోన్. లోకల్‌గా మియావ్ మియావ్ అని పిలుస్తుంటారు.

    వీటి విలువ రూ. 2,500కోట్లు అని అధికారులు అంచనా వేస్తున్నారు.

    పూణెలో ముగ్గురు డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేసిన తర్వాత ఈ ఆపరేషన్ ను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద 700కిలోలో మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

    ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత దిల్లీలోనిహౌజ్ ఖాస్ ప్రాంతంలో మరో 400కేజీల డ్రగ్స్ గుర్తించినట్లు తెలిపారు.

    పుణెలోని కుర్కుంభ్ ఎంఐడీసీ ప్రాంతంలో మెఫెడ్రోన్ డ్రగ్ భారీగా ఉన్నట్లు మొదట గుర్తించి సోదాలు చేసినట్లు వివరించారు.

    దిల్లీ

    మహారాష్ట్రలో అతిపెద్ద డ్రగ్ బరస్ట్

    మహారాష్ట్రలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డ్రగ్ రికవరీ అని పూణె పోలీసులు తెలిపారు.

    దేశంలోని అతిపెడ్డ డ్రాగ్ బరస్ట్ లలో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు.

    కుర్కుంభ్ ఎంఐడీసీ నుంచి ఢిల్లీలోని స్టోరేజీ ఫెసిలిటీలకు నిషేధిత డ్రగ్స్ ను రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీసులు వివరించారు. ఈ సోదాల్లో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

    అరెస్టయిన వారిలో ముగ్గురు కొరియర్ బాయ్స్ ఉన్నట్లు పూణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

    వీరు గతంలో కూడా నేరాలకు పాల్పడారని, కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

    ఈ డ్రగ్ స్మగ్మర్లతో సంబంధాలు ఉన్నవారికి గుర్తించేందుకు ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు పూణె కమిషనర్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    పుణే
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Delhi: 3.6డిగ్రీల సెల్సియస్‌@ దిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదు ఉష్ణోగ్రతలు
    IndiGo Airlines: ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన.. పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు  భారతదేశం
    Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం  తాజా వార్తలు
    IndiGo Airlines: ఢిల్లీ-గోవా ఇండిగో పైలట్‌కు కొట్టిన ప్రయాణికుడి క్షమాపణ వీడియో వైరల్‌  భారతదేశం

    పుణే

    భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ మహారాష్ట్ర
    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  నరేంద్ర మోదీ
    ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ ఎన్ఐఏ
    Prabha Atre: లెజండరీ క్లాసికల్ సింగర్ కన్నుమూత  గుండెపోటు

    తాజా వార్తలు

    దేశంలోనే పాపులర్ సీఎంల జాబితాలో రెండోస్థానంలో 'యోగి'.. నంబర్ వన్ ఎవరో తెలుసా?  నవీన్ పట్నాయక్
    PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు  జేపీ నడ్డా
    Chiranjeevi: భార్య సురేఖపై కవిత రాసిన చిరంజీవి... సోషల్ మీడియా పోస్టు వైరల్  చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025