NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP: తస్మాత్ జాగ్రత్త.. సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్న సైబర్ ముఠా
    తదుపరి వార్తా కథనం
    AP: తస్మాత్ జాగ్రత్త.. సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్న సైబర్ ముఠా
    AP: తస్మాత్ జాగ్రత్త.. సంక్షేమ కార్యక్రమాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్న సైబర్ ముఠా

    AP: తస్మాత్ జాగ్రత్త.. సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్న సైబర్ ముఠా

    వ్రాసిన వారు Stalin
    Jan 16, 2024
    01:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు కొత్త దారుల్లో వెళ్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్నా కూడా వదలకుండా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు.

    తాజాగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో వెలుగు చూసిన ఓ సైబర్ నేరమే ఇందుకు ఉదాహరణ.

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్‌ ప్రభుత్వం అమ్మ ఒడి, చేయూత, జగన్నన విద్యదీవెన వంటి అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

    దిల్లీ కేంద్రంగా పని చేస్తున్న సైబర్ ముఠా.. లబ్ధిదారులకు ఫొన్ చేసిన బురిడీ కొటిస్తున్నారు.

    ఏపీ

    ఒక లింక్ పంపి..

    సైబర్ నేరగాళ్లు.. ఏపీలోని లబ్ధిదారులకు ఫొన్ చేసి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల డబ్బులు అందుతున్నాయా అని అడుగుతారు.

    ఏదైనా పథకం డబ్బులు రాకపోతే.. వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామమని చెబుతారు.

    ఈ క్రమంలో ఒక లింక్ పంపిస్తామని, దానిపై క్లిక్ చేసి, వివరాలను నమోదు చేయాలని వివరిస్తారు.

    దీంతో డబ్బులు రాని లబ్ధిదారులు.. బ్యాంకు ఖాతాలతో పాటు అన్ని వివరాలను నమోదు చేయగా.. క్షణాల్లోనే వారి ఖాతా ఖాళీ అవుతోంది.

    ఇలాగే, విశాఖలోని ఒక వ్యక్తి దగ్గర 'అమ్మ ఒడి' పేరుతో రూ.లక్ష కాజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    సైబర్ నేరం
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    Tirupati Murder:తిరుపతిలో దారుణం.. డబ్బు కోసం 8ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ తిరుపతి
    AndhraPradesh: వయసు చిన్నదైనా సాహసం పెద్దది.. ప్రాణం కాపాడిన పసివాడికి ప్రశంసల వెల్లువ భారతదేశం
    AP Volunteers : వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎంత జీతం పెంచుతున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Murder:నంద్యాలలో దారుణం.. గొంతు కోసం రిటైర్డ్ టీచర్ దారుణ హత్య నంద్యాల

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి

    తాజా వార్తలు

    Delhi: 3.6డిగ్రీల సెల్సియస్‌@ దిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదు దిల్లీ
    Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే  ఇండియా కూటమి
    Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం  అయోధ్య
    Prabhas-Maruthi: ఆ రోజే ప్రభాస్-మారుతీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025