LOADING...
Cyclone Montha :  ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు.. సముద్ర తీరం వద్ద  వందల ఇళ్లు ధ్వంసం  
ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు.. సముద్ర తీరం వద్ద  వందల ఇళ్లు ధ్వంసం

Cyclone Montha :  ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు.. సముద్ర తీరం వద్ద  వందల ఇళ్లు ధ్వంసం  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొంథా తుపాన్‌ (Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు తీవ్ర అలజడిని ఎదుర్కొంటున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం ఉధృతంగా ఎగసిపడుతోంది. కెరటాల వేగం మరింత పెరగడంతో ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇ దే సమయంలో ఉప్పాడ తీర ప్రాంతం వరుసగా కోతకు గురవుతోంది. ఇప్పటికే అక్కడి కొన్ని ఇళ్లు తీవ్రంగా దెబ్బతిని ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న అలలు