LOADING...
Delhi encounter: ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. 'సిగ్మా గ్యాంగ్' నుండి 4 మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం
ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌..'సిగ్మా గ్యాంగ్'నుండి నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

Delhi encounter: ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. 'సిగ్మా గ్యాంగ్' నుండి 4 మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూదిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో బిహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. వారిలో గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ కూడా ఉన్నాడు. ఈ ఘటన గురించి ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. గురువారం తెల్లవారుజామున ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బిహార్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీలో ఎన్‌కౌంటర్