NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gurpatwant Singh Pannun: నవంబరు 1-19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాలలో ప్రయాణించకండి.. గురు పత్వంత్ పన్నూ హెచ్చరిక
    తదుపరి వార్తా కథనం
    Gurpatwant Singh Pannun: నవంబరు 1-19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాలలో ప్రయాణించకండి.. గురు పత్వంత్ పన్నూ హెచ్చరిక
    నవంబరు 1-19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాలలో ప్రయాణించకండి.. గురు పత్వం

    Gurpatwant Singh Pannun: నవంబరు 1-19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాలలో ప్రయాణించకండి.. గురు పత్వంత్ పన్నూ హెచ్చరిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    11:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఇటీవల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

    ఈ పరిస్థితులలో ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ 'ఎయిర్‌ ఇండియా'కు హెచ్చరికలను జారీ చేయడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

    నవంబర్ 1 నుండి 19 వరకు ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఆయన పేర్కొన్నారు.

    భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన 40 సంవత్సరాల సందర్భంగా, ఎయిర్‌ ఇండియా విమానాలపై దాడులు జరగవచ్చని పన్నూ వ్యాఖ్యానించాడు.

    ఈ విషయాన్ని వివరించడంతో పాటు, ఆయా తేదీలలో ఈ విమానాలలో ప్రయాణించవద్దని ఒక వీడియో సందేశంలో తెలిపాడు.

    Details

    గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలను చేసిన పన్నూ

    పన్నూ ఇలాంటి హెచ్చరికలను చేయడం మొదటిసారి కాదు, గత నవంబరులో కూడా ఇలాంటి వీడియో విడుదల చేశారు.

    గతేడాది నవంబర్ 19న దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడుతుందని దాని పేరు మారుస్తారని ఆయన హెచ్చరించారు.

    సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే వేర్పాటువాద సంస్థను 2007లో పన్నూ స్థాపించారు. 2019లో భారత ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది.

    చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద, 2020లో అతడిని ఉగ్రవాదిగా ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఖలిస్థానీ
    బాంబు బెదిరింపు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఖలిస్థానీ

    ఇండో హిందూలకు సిఖ్ ఫర్ జస్టిస్ అల్టిమేటం.. దేశం విడిచి భారత్ వెళ్లిపోవాలని  హెచ్చరికలు కెనడా
    'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు కెనడా
     India-Canada row:ఖలిస్థానీ గ్రూపులను రహస్యంగా కలుస్తున్న పాక్ గూఢచారి ఏజెంట్లు  భారతదేశం
    నిజ్జర్ హత్యపై కెనడాకు భారత్ కౌంటర్.. ఆధారాలుంటే బయటపెట్టాలని హితవు   కెనడా

    బాంబు బెదిరింపు

    Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు  భారతదేశం
    Jammu-Jodhpur Train: జమ్మూ-జోధ్‌పూర్ రైలుకి బాంబు బెదిరింపు.. పంజాబ్ లో రైలు నిలిపివేత  భారతదేశం
    Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు బెంగళూరు
    Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..   తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025